బీఆర్ఎస్ నేతలపై కేసులు బనాయిస్తూ అక్రమంగా అరెస్టు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశి
MLA Padi Kaushik Reddy | దళిత బంధు నిధులు ఇవ్వకుండా దళితులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు.
పట్టణంలో మినీ స్టేడియం కోసం ప్రభుత్వాన్ని, ఇకడి కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్రీడాకారులకు సూచించారు. ఒక క్రీడాకారుడిగా తాను, హుజూరాబాద్లోని క్రీడాకారులను ప్రోత్సహిం�
రెండో విడత దళితబంధు నిధులడిగిన పాపానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులతోపాటు తనపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు.
లాఠీచార్జీలతో దళితబంధు లబ్ధిదారుల పోరాటాన్ని ఆపలేరని మాజీ ఎంపీ వినోద్కుమార్ తేల్చిచెప్పారు. దళితబంధు నిధులు విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న దళితులు, హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం అమా�
MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ నియోజకవర్గంలోని నా దళితబిడ్డలకు రెండో విడుత దళితబంధు నిధులు విడుదల చేసే వరకు పోరాడుతూనే ఉంటాను అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాలు తమకు అందలేదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ చెప్పారు.
స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసేందుకు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో సంబంధిత కుల సంఘాల ప్రతినిధులు వారి గోడును వెల్లబోసుకు�
కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి మర్డర్ విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్పై హత్య కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వ దవాఖానకు వచ్చే పేద రోగుల విషయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. సోమవారం హుజూరాబాద్ ఏరియా దవాఖానలో గర్భిణులకు ఆప�
దొంగ హామీలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి పది నెల
‘మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. షరుతుల్లేకుండా ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేయాలి. రైతుభరోసా ఎకరాకు 7,500ఇవ్వాలి. ఇప్పటివరకు ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.
అంతలో మళ్లీ తానే, ‘ఈ రేవంత్రెడ్డి పరిపాలనేమిటో అర్థం కావడం లేదు. ఏం జరుగుతున్నదో, ఏం జరగటం లేదో తెలియటం లేదు. రియల్ ఎస్టేట్ అయితే అంతా కుప్పకూలింది. మా వాళ్లు చాలామంది మళ్లీ కేసీఆర్ వస్తాడనుకొని 50 కోట్�