ప్రభుత్వ దవాఖానకు వచ్చే పేద రోగుల విషయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. సోమవారం హుజూరాబాద్ ఏరియా దవాఖానలో గర్భిణులకు ఆప�
దొంగ హామీలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి పది నెల
‘మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. షరుతుల్లేకుండా ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేయాలి. రైతుభరోసా ఎకరాకు 7,500ఇవ్వాలి. ఇప్పటివరకు ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.
అంతలో మళ్లీ తానే, ‘ఈ రేవంత్రెడ్డి పరిపాలనేమిటో అర్థం కావడం లేదు. ఏం జరుగుతున్నదో, ఏం జరగటం లేదో తెలియటం లేదు. రియల్ ఎస్టేట్ అయితే అంతా కుప్పకూలింది. మా వాళ్లు చాలామంది మళ్లీ కేసీఆర్ వస్తాడనుకొని 50 కోట్�
సతీమణిని కోల్పొయి పుట్టేడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మండలంలోని ఆవంచలోని ఆయన స్వగృహానికి శనివారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మా�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్ష నేతలపై వరుసగా జరుగుతున్న దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతలు పడకేసి�
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి హేయమైన చర్య అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావసంత మండిపడ్డారు. రాయికల్ పట్టణంలో మండల, పట్టణ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహ�
సీఎం రేవంత్రెడ్డి తన పాలనలో అడుగడుగునా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ పాలనే సాగడం లేదని, కనీసం రాజ్యంగం ఎప్పుడైనా ఆయన చద�
తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సీఎం రేవంత్రెడ్డితో మాత్రం కాంప్రమైజ్ కానని తేల్చిచెప్పారు. మేడ్చల్ మల్కా
గాంధీ వారసులమని చెప్పుకొనే కాంగ్రెస్.. తెలంగాణలో గాడ్సే పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత తుంగ బాలు మండిపడ్డారు. తనను హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలను �
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం సైతం నిర్బంధ కాండను కొనసాగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్�
రాష్ట్ర రాజధానిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గూండా గిరికి నిరసనగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి మద్దతుగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సన్నద్ధమైన బీఆర్ఎస్ నాయకుల�
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై దాడికి తెగబడిన కాంగ్రెస్ గూండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దాడికి సహకరించిన స్థానిక పోలీస్ అధికారులను వెంటనే