కాంగ్రెస్ గూండాలు తనపై హత్యాయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని చెప్పారు. ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకొచ్చారని తెలి�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌశిక్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గేటు ఎక్కి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత
పార్టీ ఫిరాయింపునకు పాల్పడి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద చెప్పారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయమై పదో షె డ్యూల్లో నిర్ణీత గడువును పేర్కొనలేదని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయవాదులు సమీక్షి�
అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) అనుకుంటున్నారా లేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అనుకుంటున్నారా? ఉన్నతమైన కమిటీ ఏర్పాటులో చిల్లర రాజకీయం చేసి, రేవంత్ దివాలాకోరుతనాన్ని బయటపెట్టుకున్నార�
సిద్దిపేట పట్టణంలో కొరి వి కృష్ణస్వామి విగ్రహం ఏర్పాటు చేసుకోవ డం సంతోషంగా ఉన్నదని..అతడి స్ఫూర్తితో ముదిరాజ్లు ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని మాజీమంత్రి సిద్దిపేట, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అ�
‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండె సారూ..’ అంటూ హుజూరాబాద్ దవాఖానలో రెండోసారి డెలివరీ అయిన ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన జవ్వాజి దివ్య ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో తెలిపింది.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు లేకపోవడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు తాము ఆదేశాలు జారీచేసే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా? �
మా సభ్యత్వం రద్దవుతుందో లేదో కానీ.. ముందు అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చేసరికి మీ సభ్యత్వం ఉంటదో? ఉండదో? చూసుకోండి’ అని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యానిం�
వ్యవసాయంపై ఒక మంత్రికీ అవగాహనలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగి న వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని నిలదీశారు.