రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన చేస్తున్నదని, పేదల జీవితాలతో ఆటలాడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తూతూ మంత్రంగా ఇండ్లు మంజూరు చేసి మళ్లీ రద్�
ప్రతీ నిరుపేదకు కష్టకాలంలో అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి మన కౌశిక్ అన్న కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆయన గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్, నేతలు భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అక్రమ అరెస్ట్ బీఆర్ఎస్ భగ్గుమంది. శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసుల నిర్బంధం మొదలు రాత్రి 8గంటల దాకా హెటెన్షన్ వాతావరణ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే కొందరు పనికట్టుకకొని ఆయనపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ యువ నాయకులు నాగిడి మధుసూదన్ రెడ్డి ఆరోపిం�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం స్వామివారి కొండపైకి చేరుకున్న ఆయన స్వయంభూ పంచనారసింహస్వామివారిని దర్శిం�
MLA KAUSHIK REDDY | వీణవంక, ఏప్రిల్ 19 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సం�
వరంగల్ జిల్లా ఎలతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి శనివారం ఆవిషరించారు.
కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రూ. 4లక్షల విలు�
నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలతో పాటు, 107 గ్రామాలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక కేసీ క్యాంపులో గల ఎమ్మెల్య�