దేశం తిరోగమనంవైపు వెళ్లా లా.. ఆధునిక ప్రపంచంతో పోటీపడి పురోగమనంవైపు వెళ్లాలా అన్నది మనముందున్న ప్రశ్న అని, 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్కు పరీక్ష అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
బీజేపీ నాయకుల మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోవొద్దని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని బీఆర్ఎస�
తరోడ బ్రిడ్జి విషయాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలోని తరోడ బ్రిడ్జి ప్రకృతి వైపరీత్�
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ఈసారి ఏకంగా చరిత్ర పాఠాలపై తమ పెత్తనం చాటడానికి అనేక మార్పులకు సిద్ధమైంది. క్రీ.పూ. 2500 ఏండ్లనుంచి నేటిదాకా భారతద�
గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ, వరంగల్లో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే ప్రయత్నాలు చేసింది. ఎప్పుడూ పోలీసులు అనుమతి ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి, ఈసారి �
BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున బీజేపీ నేతల అత్యుత్సాహం ప్రదర్శించారని.. ఇదే వాట్సాప్ యూనివర్సిటీ తెలివి అంటూ నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. రాష్ట్రానికి చెం�
Minister KTR: ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ఛాలెంజ్ చేశా.. గత 9 ఏళ్లలో తెలంగాణ కన్నా ఎక్కువ డెవలప్ అయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే చెప్పమన్నా.. కానీ ఆ ఛాలెంజ్కు బీజేపీవాళ్లు స్పందించడంలేదు. వాళ్లు అసమర్�
గడిచిన తొమ్మిదేండ్లలో అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రజలందరితో ఆత్మీయంగా ఉండేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నదని అటవీ, పర్యావర
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో
BJP | బీఆర్ఎస్(BRS)ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నాయకులు(BJP) విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్నారని ఎమ్మెల్సీ(MLC), తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గే మల్లేశం ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్లోని ఆయన నివాసంలో ఏర్�
అవినీతి లేని పాలన అంటూ గొప్పలకు పోయే బీజేపీ నాయకులు ఆచరణలో చేసేవన్నీ అధర్మాలే. ఈ విషయం అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. దేశ ప్రధాని మొదలుకొని ఇక్కడి బండి సంజయ్ వరకు మాట్లాడితే ధర్మం కోసం అని చెప్పడం పరిప�
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామ సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో నిర్వహించేందుకు అనుమతులు తీసుకోక