Minister KTR: ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ఛాలెంజ్ చేశా.. గత 9 ఏళ్లలో తెలంగాణ కన్నా ఎక్కువ డెవలప్ అయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే చెప్పమన్నా.. కానీ ఆ ఛాలెంజ్కు బీజేపీవాళ్లు స్పందించడంలేదు. వాళ్లు అసమర్�
గడిచిన తొమ్మిదేండ్లలో అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రజలందరితో ఆత్మీయంగా ఉండేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నదని అటవీ, పర్యావర
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో
BJP | బీఆర్ఎస్(BRS)ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నాయకులు(BJP) విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్నారని ఎమ్మెల్సీ(MLC), తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గే మల్లేశం ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్లోని ఆయన నివాసంలో ఏర్�
అవినీతి లేని పాలన అంటూ గొప్పలకు పోయే బీజేపీ నాయకులు ఆచరణలో చేసేవన్నీ అధర్మాలే. ఈ విషయం అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. దేశ ప్రధాని మొదలుకొని ఇక్కడి బండి సంజయ్ వరకు మాట్లాడితే ధర్మం కోసం అని చెప్పడం పరిప�
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామ సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో నిర్వహించేందుకు అనుమతులు తీసుకోక
కర్ణాటక సరిహద్దు.. తెలంగాణలోని ఇర్కిచేడు సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు యత్నించారు. ఈక్రమంలో కర్ణాటకలోని పలు గ్రామాల నుంచి ఇర్కిచేడుకు ప్రజలను తరలించే
మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
తెలంగాణ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్ల్లు పెంచాలి’ అన్న విషయంలో రాష్ట్ర శాసనసభ పంపిన తీర్మానాలను గానీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినతులనుగానీ, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా �
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మద్యం సీసాలతో మాల వేసి అవమానపరిచిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు.
Minister KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలకు నియ్యతి ఉంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం�
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కా ర్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని, నిరంతరం ప్రజలమధ్యే ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎ మ్మెల్యే లక్ష్మారెడ�
బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ నిజంగానే బలపడుతున్నదా? మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన ఏవీఎన్రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఇల�