ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొని రావడం ఇక తన వల్ల కాదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి క�
రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
అంబర్పేట నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి కీలక నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా శనివారం అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సీనియర్ బీజేపీ నాయకుడు కూన కుమార�
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మృతికి బీజేపీ నాయకుడే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో బీజేపీ నాయకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా ర�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్ స్క్రాప్ టెండర్ కుంబకోణం విషయంలో ప్రకంపనలు సృష్టించిన టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావుకు ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎంతో ఘనకీర్తి గడించినట్లు చెప్పుకొంటున్న మోదీ ఆధ్వర్యంలో ఎన్నికైన తొలి లోక్సభలోని ఎంపీల్లో ఎక్కువమంది అవినీతిపరులు బీజేపీ వాళ్లేనట. 33 శాతం మంది లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయట.
దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో బీజేపీ నేతల ఫొటోలకు ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుల దండ వేశారు. బీజేపీకి కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో ఓడిపోవడంపై ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు మాజీ సీఎం డీవీ సదానంద గౌ
బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. వరుస చేరికలతో అధికార పార్టీ మరింత బలపడుతున్నది. కారు జోరుకు కమలం, కాంగ్రెస్ పార్టీలు బేజారవుతున్నాయి. సీఎం కేసీఆర్కు జైకొడుతూ బీజేపీ కార్యకర్తలు గులాబీ గూటిక�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాగంబాయి తండాకు చెందిన బీజేప
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ సంస్థ భూములను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పోరాటం చేయాలని.. దొంగ దీక్షలతో పబ్బం గడుపుతూ ప్రజల
కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్లీ తప్పుడు ప్రచారంతో వస్తున్నారని, ప్రతిపక్షాలను నమ్మితే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Randeep Surjewala | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge)ను హత్య (murder) చేసేందుకు బీజేపీ (BJP) కుట్ర పన్నుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా (Randeep Surjewala ) ఆరోపించారు.