నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు నమస్తే తెలంగాణ దినపత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులకు నిప్పుపె
బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవా రం ఆయన వర్ని, రుద్రూర్, చందూరు, మోస్రా మండలాల్లో కొనసాగుతున్న అభి�
“వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇచ్చి పంటలను కాపాడుతున్నది మా సర్కారే. కరంటు కోతలంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట అయినా ఎండిందా?” అని అటవీ, పర్యావరణ,
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం పునాదులు తవ్వుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూల్చుతాం, పేల్చుతాం అంటూ అరాచకానికి ఒడిగడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆ�
బీజేపీ నాయకుడి కుటుంబానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. మామునూరుకు చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్కు అర్జీ పెట్టుకున్నాడు.
రాష్ట్రంలో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కొన్ని సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ర
సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నడికూడ మండలం నర్స�
స్టేషన్రోడ్డులోని రాధాకృష్ణ గార్డెన్లో బుధవారం ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ నిర్వహణలో సద్గురు త్యాగరాజస్వామి 176వ ఆరాధన మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్�