ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కా ర్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని, నిరంతరం ప్రజలమధ్యే ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎ మ్మెల్యే లక్ష్మారెడ�
బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ నిజంగానే బలపడుతున్నదా? మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన ఏవీఎన్రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఇల�
తన కొడుకుతో ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు బీజేపీ నాయకులు.. తన ఇంటి జాగ, ఇల్లు గుంజుకొని మోసం చేశారని, న్యాయం అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు షమీం సుల్తానా ఆరోపించింది.
దుర్మార్గపు పనులకు కేరాఫ్గా ప్రధాని మోదీ ప్రభుత్వం అని యువతను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లిలో క్యాంప్ కార్యాలయంలో సోమ వారం ఆ�
తమిళనాడులో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తం 13 మంది కీలక నేతలు ఆ పార్టీని వీడారు. బుధవారం వారు బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేలో చేరారు. వీరంతా చెన్నై పశ్చిమ ప్రాంతానికి చెందిన బీజేపీ ఐటీ వ
Big setback for BJP | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తూ కుటిల రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తమిళనాడులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 13 మంది కీలక నేతలు ఇవాళ గుడ్బై
ఎన్నికలంటే పోటాపోటీగా ఉంటాయి. అభ్యర్థుల ఎత్తులు.. పై ఎత్తులు కనిపిస్తాయి. కానీ వార్ వన్ సైడ్ అనుకుంటే....ప్రతిపక్షాలు డీలా పడితే.. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ నామమాత్రంగా కనిపిస్తోంది
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. దీంతో పార్టీ మ
నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు నమస్తే తెలంగాణ దినపత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులకు నిప్పుపె
బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవా రం ఆయన వర్ని, రుద్రూర్, చందూరు, మోస్రా మండలాల్లో కొనసాగుతున్న అభి�
“వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇచ్చి పంటలను కాపాడుతున్నది మా సర్కారే. కరంటు కోతలంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట అయినా ఎండిందా?” అని అటవీ, పర్యావరణ,