తాజాగా పానిపట్లో రహీమ్ నిర్వహించిన సత్సంగ్కు పానిపట్ మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు పలువురు బీజేపీ నేతలు వర్చువల్గా పాల్గొన్నారు. దీనిపై మీడియా ప్రశ్నించగా తమ వ్యక్తిగత అంశమని వారు చెబుతున్నారు.
Santanu Sen | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శంతను సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల మధ్య మతచిచ్చు రేపి
దేశంలో ఓట్ల కోసం మిఠాయిలు (ఉచితాలు) పంచిపెట్టే సంస్కృతి బాగా పెరిగిపోయిందని, ఉచితాల సంస్కృతిని అడ్డుకోవాలంటూ గత జూలైలో ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఉచితాల కారణంగా ట్యాక్స్ పేయర్స్ ఎంతో ఆవేదన చె
సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ విభాగాల్లో నియామకాలకు సంబంధించిన నియామక పత్రాలను తేజస్వీ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీశ్ కుమార్ పాదాలను తాకి ఆయన ఆశీసులు పొందారు.
Telangana High court | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో పట్టుబడ్డ నలుగురు నిందితుల దర్యాప్తుపై
మునుగోడులో బీజేపీ గెలుపు అసంభవమని బీజేపీ అధిష్ఠానానికి ముందే తెలిసిపోయింది. ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసింది. అందుకే.. ఉపఎన్నికకు ఆ పార్టీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు రాష్ట్�
minister KTR | మునుగోడు మండలం పలివెలలో టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గూండాలు చేసిన దాడిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మునుగోడు నియోజకవర్గంలో
చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నిన ఉదంతంలో.. తెరవెనుక కథ నడిపించిన బీజేపీ పెద్ద తలకాయల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు న్యాయస్థానానిక�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన బీజేపీ దూతల ఆడియో మునుగోడు బీజేపీలో గత్తరలేపింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహా ఆయన అనుచరగణం ఒక్కసారిగా కుప్పకూలింది. మునుగోడులో బీజే�