మండల కేంద్రంలో జరిగిన బీజేపీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. ఇటీవల బీజేపీలో చేరిన వారు గతంలో ఉన్న
బీజేపీ నాయకులు భారత్లో బలవంతంగా సావర్కర్ ఆలోచనలను అమలు చేస్తున్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో హిందూత్వ విధానాన్ని ఉపయోగిస్తున్న విధానమే అందుకు ఉదాహరణ.
అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకానీ బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో అబద్ధాలు మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసె
దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని పథకాలను అనుసరించేలా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్�
తాజాగా పానిపట్లో రహీమ్ నిర్వహించిన సత్సంగ్కు పానిపట్ మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు పలువురు బీజేపీ నేతలు వర్చువల్గా పాల్గొన్నారు. దీనిపై మీడియా ప్రశ్నించగా తమ వ్యక్తిగత అంశమని వారు చెబుతున్నారు.
Santanu Sen | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శంతను సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల మధ్య మతచిచ్చు రేపి
దేశంలో ఓట్ల కోసం మిఠాయిలు (ఉచితాలు) పంచిపెట్టే సంస్కృతి బాగా పెరిగిపోయిందని, ఉచితాల సంస్కృతిని అడ్డుకోవాలంటూ గత జూలైలో ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఉచితాల కారణంగా ట్యాక్స్ పేయర్స్ ఎంతో ఆవేదన చె
సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ విభాగాల్లో నియామకాలకు సంబంధించిన నియామక పత్రాలను తేజస్వీ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీశ్ కుమార్ పాదాలను తాకి ఆయన ఆశీసులు పొందారు.
Telangana High court | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో పట్టుబడ్డ నలుగురు నిందితుల దర్యాప్తుపై
మునుగోడులో బీజేపీ గెలుపు అసంభవమని బీజేపీ అధిష్ఠానానికి ముందే తెలిసిపోయింది. ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసింది. అందుకే.. ఉపఎన్నికకు ఆ పార్టీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు రాష్ట్�