బీజేపీ నాయకుల్లారా.. ఖబడ్డార్.. ఇక్కడ మీ పాచికలు పారవు.. ఇది కేసీఆర్ అడ్డా అంటూ ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మండిపడ్డారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన తీరును నిరసిస్తూ నాయకులు, ప�
Thalasani Srinivas Yadav | ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. డబ్బు, కులానికే ప్రాధాన్యమిస్తూ.. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయటానికి ప్రయత్నించిన ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తూ వస్తున్న ‘మరో ఏక్నాథ్షిండే’ కుట్రను తెలంగాణ�
మునుగోడు ఉపఎన్నిక ఇంకా పదిరోజుల్లో జరుగుతుందనగా కమలం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. రెండురోజుల్లో ముగ్గురు కీలక నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీ అధిష్ఠానం నానా హైరానా పడుతున్నది. పార్టీలో అడుగడుగ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం ఉమ్మడి జిల్లాకు బీజేపీ కీలక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, చౌటుప్పల్ మూడు, ఆరో వార్డు కౌన్�
bikshamaiah goud | ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ అనుచిత విధానాలకు తెర లేపుతున్నదని టీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. ఇక ఉపేక్షించే సమస్యే లేదని, బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు వినీత్ నారాయణ్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీలను బీజేపీ నాయకులు ఉసిగొల్పుతున్నారని మండి
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరిలో దక్కొచ్చు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో
బీజేపీ వాసరత్వ రాజకీయాలపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియమ నిబంధనలు, బోధనలు ఇతరులకు చెప్పేందుకేనా? అవి మీకు వర్తించవా అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు బీజేపీ ముఖ్య నాయకులు డుమ్మా కొట్టడం పలు ప్రశ్నలకు తావిస్తున్నది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ర్టానికి గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతి వస్తే మర్యాదపూర్వకంగానై�
ఒకరు గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తనని బాండు రాసిస్తడు. మరొకరు ఢిల్లీలో మోదీని ఒప్పిచ్చి బీభత్సంగా నిధులు తెచ్చి.. ఊర్ని బాగుచేస్తమంటరు. ఇదిగో ఇప్పుడు వచ్చిండండీ.. మరోసామి.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్�
తెలంగాణకు ఎన్డీయే ప్రభుత్వం ఏమిచ్చిందో చూపించడానికి మీ వద్ద పెద్ద గుండుసున్నా మాత్రమే ఉన్నప్పుడు మీరు నల్ల పిల్లులు, తాంత్రికులపైనే ఆధారపడాల్సి ఉంటున్నదని మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ఉద్దేశించి వ్�