minister KTR | మునుగోడు మండలం పలివెలలో టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గూండాలు చేసిన దాడిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మునుగోడు నియోజకవర్గంలో
చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నిన ఉదంతంలో.. తెరవెనుక కథ నడిపించిన బీజేపీ పెద్ద తలకాయల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు న్యాయస్థానానిక�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన బీజేపీ దూతల ఆడియో మునుగోడు బీజేపీలో గత్తరలేపింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహా ఆయన అనుచరగణం ఒక్కసారిగా కుప్పకూలింది. మునుగోడులో బీజే�
బీజేపీ నాయకుల్లారా.. ఖబడ్డార్.. ఇక్కడ మీ పాచికలు పారవు.. ఇది కేసీఆర్ అడ్డా అంటూ ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మండిపడ్డారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన తీరును నిరసిస్తూ నాయకులు, ప�
Thalasani Srinivas Yadav | ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. డబ్బు, కులానికే ప్రాధాన్యమిస్తూ.. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయటానికి ప్రయత్నించిన ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తూ వస్తున్న ‘మరో ఏక్నాథ్షిండే’ కుట్రను తెలంగాణ�
మునుగోడు ఉపఎన్నిక ఇంకా పదిరోజుల్లో జరుగుతుందనగా కమలం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. రెండురోజుల్లో ముగ్గురు కీలక నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీ అధిష్ఠానం నానా హైరానా పడుతున్నది. పార్టీలో అడుగడుగ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం ఉమ్మడి జిల్లాకు బీజేపీ కీలక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, చౌటుప్పల్ మూడు, ఆరో వార్డు కౌన్�
bikshamaiah goud | ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి