కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావ�
‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవటం అనుకొంటున్నంత తేలిక కాదు.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన 144 లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి మతమే తన ఎజెండాగా విస్తరించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎన్న
వాళ్లను చెరువులో ముంచితే తెలుస్తది.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయా లేదా అన్నది కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ విమర్శ సిద్దిపేట జిల్లాలో పింఛన్ల పంపిణీ రాజగోపాల్పేట చెరువులో చేప పిల్లల విడుదల సిద్దిపేట, సెప్టె�
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�
నల్లగొండ : దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని నకిరేకల్ ఎమెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేక�
ఫాసిస్ట్, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన�
గ్రేటర్ హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలకు ఉన్న క్రేజే వేరు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా హుస్సేన్సాగర్తో పాటు అనేక చెరువుల్లో ప్ల�
ఇప్పుడు తెలంగాణలో మేక-కుక్క కథే నడుస్తున్నది. ఒకరు వస్తారు. ఒక అబద్ధాన్ని చెప్పి వెళ్తారు. ఇంకొకరు వస్తారు.. అదే అబద్ధాన్ని మళ్లీ చెప్తారు. ఇవతలి వాళ్లు అది అబద్ధమని ఖండిస్తుంటారు. కానీ అవతలివాళ్లు తాము చె�
కమలనాథుల తీరు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు తయారైంది. మా దారి రహదారి అనే రీతిలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్య నేతల వద్ద అనుచరులతో బలప్రదర్శనకు దిగుతున్నారు. శనివారం జరిగిన బీజేపీ సభ సాక్ష�
బండి మూర్ఖుడు: మంత్రి ఎర్రబెల్లి యూపీకి ఇచ్చిన నిధుల్లో రాష్ర్టానికి 25 శాతమైనా ఇచ్చారా?: ఎమ్మెల్సీ కడియం హనుమకొండ, ఆగస్టు 27: అబద్ధాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
సీబీఐ ముందే బీజేపీకి చెప్తుందా? బీజేపీ నేతలే సీబీఐకి డైరెక్షన్ ఇస్తున్నారా? హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ):బీజేపీ నేతలు చేస్తున్న బురదజల్లుడు రాజకీయాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు