ఒకరు గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తనని బాండు రాసిస్తడు. మరొకరు ఢిల్లీలో మోదీని ఒప్పిచ్చి బీభత్సంగా నిధులు తెచ్చి.. ఊర్ని బాగుచేస్తమంటరు. ఇదిగో ఇప్పుడు వచ్చిండండీ.. మరోసామి.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్�
తెలంగాణకు ఎన్డీయే ప్రభుత్వం ఏమిచ్చిందో చూపించడానికి మీ వద్ద పెద్ద గుండుసున్నా మాత్రమే ఉన్నప్పుడు మీరు నల్ల పిల్లులు, తాంత్రికులపైనే ఆధారపడాల్సి ఉంటున్నదని మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ఉద్దేశించి వ్�
Munugode By Poll | మునుగోడు ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపిందని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. దీనికున్న ప్రాధాన్యత దృష్ట్యా బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకత ప్రగతిశీల శక్తుల
Errabelli Dayakar rao | తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే గల్లీ బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డుపైనా బీజేపీ
తెలంగాణ వరప్రదాయిని, ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్లా బద్నాం చేయాలా అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు, కేంద్రప్రభుత్వంతో కలిసి మరో పన్నాగం పన్నారు.
Minister Jagadish Reddy | చౌటుప్పల్ ఎరువుల గోదాం శంకుస్థాపన కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే
minister ktr:ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల తీరును ఆయన ఖండించారు. న్యాయమైన హక్కుల గురించి డిమాండ్ చేసే బీజేపీ నేతలు తెలంగాణలో ఒక్క
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, వారంతా తెలంగాణకు పట్టిన శని అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ�
రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
ఏమీ లేనిచోట గాయి.. దొరికిన చోట మౌనమేనోయి..!’.. ఇదే బీజేపీ నేతలకు తెలిసిన గురివింద నీతి. ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో పోలీసు పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు వెలుగుచూడడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నది. ఇప�
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావ�
‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవటం అనుకొంటున్నంత తేలిక కాదు.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన 144 లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి మతమే తన ఎజెండాగా విస్తరించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎన్న
వాళ్లను చెరువులో ముంచితే తెలుస్తది.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయా లేదా అన్నది కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ విమర్శ సిద్దిపేట జిల్లాలో పింఛన్ల పంపిణీ రాజగోపాల్పేట చెరువులో చేప పిల్లల విడుదల సిద్దిపేట, సెప్టె�
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�