రాష్ట్రంలో రక్తం పారించాలని చూస్తే ఖబడ్దార్ ఎంతటి పెద్ద నాయకుడైనా వదిలే ప్రసక్తే లేదు బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపాటు టీఆర్ఎస్లోకి 300 మంది హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగ
ధర్మపురి: బీజేపి దొంగల పార్టీ, అవినీతి పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకునే దురహంకార పార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా విమర్శించారు. ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని పేర్కొన్న�
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్�
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ �
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కవితపై నిరాధారమైన వార�
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చెప్పులు మోసే బీజేపీ నాయకులు తమను విమర్శించడం సరికాదన్నారు. మీ బతుకేందో తమకు ఇప్పుడు అర్థమైందన్నారు. హోం �
టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల శ్రేణులు కారెక్కుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. సంక్
వికారాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదు అని కేసీఆర్ హెచ్చరించారు. ఆ జెండాను పట్టుకుంటే మ�
వికారాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి కనీసం రూపాయి కూడా తేనోడికే మాటలెక్కువ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ర్టాన్న�