నల్లగొండ : దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని నకిరేకల్ ఎమెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేక�
ఫాసిస్ట్, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన�
గ్రేటర్ హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలకు ఉన్న క్రేజే వేరు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా హుస్సేన్సాగర్తో పాటు అనేక చెరువుల్లో ప్ల�
ఇప్పుడు తెలంగాణలో మేక-కుక్క కథే నడుస్తున్నది. ఒకరు వస్తారు. ఒక అబద్ధాన్ని చెప్పి వెళ్తారు. ఇంకొకరు వస్తారు.. అదే అబద్ధాన్ని మళ్లీ చెప్తారు. ఇవతలి వాళ్లు అది అబద్ధమని ఖండిస్తుంటారు. కానీ అవతలివాళ్లు తాము చె�
కమలనాథుల తీరు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు తయారైంది. మా దారి రహదారి అనే రీతిలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్య నేతల వద్ద అనుచరులతో బలప్రదర్శనకు దిగుతున్నారు. శనివారం జరిగిన బీజేపీ సభ సాక్ష�
బండి మూర్ఖుడు: మంత్రి ఎర్రబెల్లి యూపీకి ఇచ్చిన నిధుల్లో రాష్ర్టానికి 25 శాతమైనా ఇచ్చారా?: ఎమ్మెల్సీ కడియం హనుమకొండ, ఆగస్టు 27: అబద్ధాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
సీబీఐ ముందే బీజేపీకి చెప్తుందా? బీజేపీ నేతలే సీబీఐకి డైరెక్షన్ ఇస్తున్నారా? హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ):బీజేపీ నేతలు చేస్తున్న బురదజల్లుడు రాజకీయాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
రాష్ట్రంలో రక్తం పారించాలని చూస్తే ఖబడ్దార్ ఎంతటి పెద్ద నాయకుడైనా వదిలే ప్రసక్తే లేదు బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపాటు టీఆర్ఎస్లోకి 300 మంది హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగ
ధర్మపురి: బీజేపి దొంగల పార్టీ, అవినీతి పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకునే దురహంకార పార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా విమర్శించారు. ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని పేర్కొన్న�
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్�