హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పాలనలో విఫలమైన BIMARU రాష్ట్రాల్లోని బీజేప�
బోతడ్ జిల్లా కేంద్రంలో 28 మంది మృత్యువాత.. చికిత్స పొందుతున్న 45 మంది ప్రమాదక మిథనాల్తో తయారు చేసి విక్రయాలు రాజకీయ నేతల అండతోనే సారా దందా: కేజ్రీవాల్ అహ్మదాబాద్, జూలై 26: మద్య నిషేధంలో దేశానికే రోల్మోడల�
జిల్లాలో వచ్చే నెలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకోసం భువనగిరిలోని ఓ హోటల్లో మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు అ�
రాష్ర్టానికి వరద సాయం చేశామంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి దుష్ప్రచారం చేయడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కిషన్రెడ్డి త�
తమకు కష్టం వచ్చినప్పుడు నాయకులు అండగా నిలుస్తారనే ఆశతోనే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. కానీ.. భారీ వర్షాలు, వరదల వేళ బీజేపీ నేతలు ఆ నమ్మకాన్ని వమ్ముచేశారు. వానలు, వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే పట్టించుకోల
హైదరాబాద్ : ఉర్దూ ఒక మతం భాష కాదు.. మీ తాతలు, మా తాతలు అందరూ ఉర్దూ భాష నేర్చుకున్నారు. ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు.. ఉర్దూలోనే రాసేవారు. ఉర్దూనే అనర్గళంగా మాట్లాడేవారు. వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మత�
జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా ఐదేండ్లుగా మూలకు పడేసిందని రాష్ట్ర గిరిజన
డబుల్ ఇంజిన్ వస్తే ఇక మద్దెల దరువే! గుజరాత్, బీజేపీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కేంద్ర అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉన్నదా? విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిలదీత సూర్యాపేట టౌన్, జూలై 4: ‘కేంద్రంలోని బీ�
ఊకదంపుడు ఉపన్యాసాలు....రాజకీయ విమర్శలు తప్ప.. రాష్ర్టానికి చేయాల్సిన సాయంపైనా బీజేపీ నాయకులు ఊసెత్తకపోవడం గమనార్హం. అంతిచ్చాం....ఇంతిచ్చాం..అనే వ్యాఖ్యలే తప్ప...కేంద్ర పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతానికి ఇవ�
హనుమకొండ : హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని