డబుల్ ఇంజిన్ వస్తే ఇక మద్దెల దరువే! గుజరాత్, బీజేపీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కేంద్ర అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉన్నదా? విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిలదీత సూర్యాపేట టౌన్, జూలై 4: ‘కేంద్రంలోని బీ�
ఊకదంపుడు ఉపన్యాసాలు....రాజకీయ విమర్శలు తప్ప.. రాష్ర్టానికి చేయాల్సిన సాయంపైనా బీజేపీ నాయకులు ఊసెత్తకపోవడం గమనార్హం. అంతిచ్చాం....ఇంతిచ్చాం..అనే వ్యాఖ్యలే తప్ప...కేంద్ర పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతానికి ఇవ�
హనుమకొండ : హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఏ ఒక్క విభజన హామీలను నెరవేర్చని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పార్టీ జాతీయ మహాసభలను హైదరాబాద్లో నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఆ సభల
గౌహతి: అస్సాం రాజధాని గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో 38 మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మకాం వేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో గౌహతి నుంచి గుజరాత్లోని �
ఇన్నాళ్లూ బీజేపీకి దీటుగా ఎదురు నిలబడే పార్టీ కోసం ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ఆశాకిరణంగా కనిపిస్తున్నది. టీఆర్ఎస్ను బీజేపీని ఢీకొట్టగల సిసలైన ప్రత్యర్థిగా వారు భావిస్తున్నారు. మోదీ �
బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రూ.లక్షకోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోన
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు అందడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని
సొంత ఆదాయంతోనే తెలంగాణ పాలన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఎల్కతుర్తి, జూన్ 8 : ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో 120 శాతం మేర అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్ల�
‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలది�