సారె పెట్టి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సుంకె చొప్పదండి, మే 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల
హవేళీఘనపూర్, ఏప్రిల్ 29 : రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ నేతలకు కనీస అవగాహన లేదు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నా
కావాలంటే తాము సమిధలుగా మారైనా సరే, తెలంగాణను మాత్రం గుజరాత్కు బానిస కానివ్వబోమని ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. విగ్రహాలు, విద్వేషాలతో ప్రజల మధ్�
Balka Suman | బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆ పార్టీ నేతల పద్ధతి బాగాలేదని, మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడానికి, వందలాది మంది తెలంగాణ �
హనుమకొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. కేటాయింపుల్లో గుండు సున్నా చూపించిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేయని ఈ మోదీ మనకెం�
హనుమకొండ : తెలంగాణకు అడుగడుగునా మోసం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజ�
నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ఇందల్వాయి మండలంమల్లాపూర్ గ
ధరలు తగ్గాలంటే బీజేపీ వీపు పగలగొట్టాలని ప్రజలకు ఆర్థిక మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి ఇల్ల�
హిందుత్వ నినాదాన్ని బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుతున్నదని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వర్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ ధార్మిక హిందువని, బీజేపీ నేతలు రాజకీయ హిందువులని ఆదివారం ట్వీట్ చేశా�
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రధాన పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు.
కుమ్ములాటలతో రెండుగా చీలిన రాష్ట్ర పార్టీ బండి మీడియా ప్రకటనల సాక్షిగా బట్టబయలు కానరాని ఎమ్మెల్యే రఘునందన్, ఈటల ఫొటోలు బండి ఒంటెత్తుపోకడపై బాహాటంగానే చర్చలు హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్
సీఎం కేసీఆర్..రైతుబాంధవుడు కేంద్ర ప్రభుత్వ మోసాలను రైతులు గ్రహించాలి బీజేపీ నాయకులపై మండిపడిన మంత్రి ప్రశాంత్రెడ్డి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి, ఎమ్మెల్యేల కృతజ్ఞతల�