రాజకీయాల నుంచీ తప్పుకుంట కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వరంగల్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తే
రాష్ర్టానికి ఆ పార్టీలు చేసిందేమీ లేదు తెలంగాణ బాగు పట్టని మోదీ, అమిత్షా మెదక్ పర్యటనలో మంత్రి హరీశ్ ఫైర్ మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ) /మనోహరాబాద్: మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయ�
గురివింద గింజ నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ప్రధాని మోదీ.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ఠాకూర్, పీ
ఢిల్లీ నుంచి తెలంగాణకు బాట ఎందుకు! మోదీ 26న రెండోసారి హైదరాబాద్కు రాక ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు అమిత్షా పర్యటన వరుస కడుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రానీయకుం�
హైదరాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు కవిత పలు ప్రశ్న�
ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస�
బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే తాము ‘గాడిద’లను తరిమికొట్టామంటూ వ్యాఖ్యానించారు. ముంబైలో శనివారం శివసేన పార్టీ నిర�
ప్రచారానికే ఉజ్వల గ్యాస్ బండల పంపిణీ కేంద్రానిది కార్మిక వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో కార్మికులకు ఉచిత బీమా నిర్మాణ కార్మికులకు లక్ష మోటర్సైకిళ్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు ఎన్సీడీ కిట్ల ప�
బూత్ స్థాయి వరకు టార్గెట్లు.. తలలు పట్టుకొంటున్న నేతలు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీ నేతలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ న�
సారె పెట్టి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సుంకె చొప్పదండి, మే 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల
హవేళీఘనపూర్, ఏప్రిల్ 29 : రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ నేతలకు కనీస అవగాహన లేదు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నా
కావాలంటే తాము సమిధలుగా మారైనా సరే, తెలంగాణను మాత్రం గుజరాత్కు బానిస కానివ్వబోమని ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. విగ్రహాలు, విద్వేషాలతో ప్రజల మధ్�