నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఏ ఒక్క విభజన హామీలను నెరవేర్చని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పార్టీ జాతీయ మహాసభలను హైదరాబాద్లో నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఆ సభల
గౌహతి: అస్సాం రాజధాని గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో 38 మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మకాం వేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో గౌహతి నుంచి గుజరాత్లోని �
ఇన్నాళ్లూ బీజేపీకి దీటుగా ఎదురు నిలబడే పార్టీ కోసం ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ఆశాకిరణంగా కనిపిస్తున్నది. టీఆర్ఎస్ను బీజేపీని ఢీకొట్టగల సిసలైన ప్రత్యర్థిగా వారు భావిస్తున్నారు. మోదీ �
బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రూ.లక్షకోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోన
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు అందడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని
సొంత ఆదాయంతోనే తెలంగాణ పాలన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఎల్కతుర్తి, జూన్ 8 : ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో 120 శాతం మేర అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్ల�
‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలది�
నారాయణ్పేట : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఒక వేళ అధికారంలోకి వచ్చినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారని పే�
హైదరాబాద్ : ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదన�
‘బీజేపీవాళ్లు ఇట్లనే మతం గొడవలు లేపితే.. మత చిచ్చు పెడితే విదేశాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇతర దేశాల్లో మనవాళ్లు 12 కోట్ల మంది ఉన్నారు. అరబ్ దేశాల్లో కూడా ఎంతోమంది పనులు చేసుకొంటున్నారు.