హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ �
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కవితపై నిరాధారమైన వార�
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చెప్పులు మోసే బీజేపీ నాయకులు తమను విమర్శించడం సరికాదన్నారు. మీ బతుకేందో తమకు ఇప్పుడు అర్థమైందన్నారు. హోం �
టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల శ్రేణులు కారెక్కుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. సంక్
వికారాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదు అని కేసీఆర్ హెచ్చరించారు. ఆ జెండాను పట్టుకుంటే మ�
వికారాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి కనీసం రూపాయి కూడా తేనోడికే మాటలెక్కువ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ర్టాన్న�
కొవిడ్ విజృంభణతో గత రెండేండ్లుగా చర్చల నుంచి పక్కకుపోయిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశాన్ని బీజేపీ నేతలు మళ్లీ కదిపారు. కరోనా బూస్టర్ డోసు ముగియగానే సీఏఏ అమలుకు నిబంధనల
బస్తీ దవాఖానలో నిర్మాణాల కూల్చివేత ఖిలావరంగల్, ఆగస్టు 1: మద్యం మత్తులో బీజేపీ నాయకులు హల్చల్ చేశారు. నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన వాష్ రూంను అందరు చూస్తుండగానే ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన�
రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరుకు చెందిన 30మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మక్తల్ పట�
మహబూబ్నగర్/టౌన్, జూలై 30: రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఒకరికేమో కులపిచ్చి ఇంకొకరికేమో మత పిచ్చి ఎక్కినట్టు ఉన్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగ�