హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చే యాలని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులందరితో క�
న్యూఢిల్లీ : రాష్ట్ర బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని అంటున్నారు.. దమ్ముంటే రండి అని కేసీఆర్ సవాల్ విసిరారు. ఢిల్లీలోని తెలంగాణ భ�
ప్రత్యర్థులను వేధించడంలో ఆరితేరిన బీజేపీ నేతలు ప్రశ్నించినవారిపైనా, వారి కుటుంబంపై నాదర్యాప్తు సంస్థల దాడులు భౌతిక దాడులకూ తెగబడుతున్న ఆ పార్టీ నేతలు బుల్డోజర్తో తొక్కిస్తామంటూ బహిరంగంగానే బెదిరిం�
గతంలో చెప్పినట్టు ధాన్యం కొనిపించు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్ పేదల పాలిట జలగ: ఎమ్మెల్యే ఆనంద్ సాగు తెలియని గోయల్: ఎమ్మెల్సీ యెగ్గె సంజయ్ ప్రగల్భాల వీడియో విడుదల హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెల�
ఢిల్లీ దిగొచ్చి రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమిస్తామని, నూకలు వారికే చెల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తేల్చిచెప్పారు. రాష్ట్ర రైతాంగాన్ని కే
హైదరాబాద్ : జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు తమ వద్దకు చేరలేదని కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సూర్యాపేట �
బీజేపీ నాయకులు అధికార కాంక్షతో రగిలిపోతున్నారు యూపీ సంస్కృతి అమలు చేయాలని చూస్తున్నరు మీ గూండాయిజం ఇక్కడ నడువదు మౌనంగా ఉన్నామంటే మా అసమర్థత కాదు బీసీ బిడ్డ ఆగయ్యపై దాడి యత్నాన్ని ఖండిస్తున్నాం మంత్రి �
రామభక్తుడు అంజన్న ఆలయాన్నే మూసేస్తారా? రెండేండ్లుగా తెరుచుకోని లాల్బజార్ హనుమాన్దేవాలయం తొలుత కరోనా.. ఆపై రక్షణ పేరిట తాళంవేసిన ఆర్మీ అధికారులు ధూప, దీప, నైవేద్యం లేక వెలవెలబోతున్న మందిరం ఆలయాన్ని తె
టీఆర్ఎస్ ధ్యేయం తెలంగాణ రాష్ట్ర వికాసమైతే, ఆ వికాసాన్ని విధ్వంసం చేయటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. తమకు అనుకూలంగా లేకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామన్న�
BJP | గోవాలో బీజేపీ (BJP) అతిపెద్దపార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.