హైదరాబాద్ : బీజేపీ నేతలకు మెదడు లేదు.. కాంగ్రెసోళ్లకు అతీగతీ లేదు అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బడ్జెట్లో అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్ ఆవ�
TRS Party | తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం అంబేద్కర్ వారసులం.. బీజేపీ వాళ్లు గాడ్సే వారసులు.. అని పేర్క�
Telangana | తెలంగాణ బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్పై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా సాయం చేయ
నిరుద్యోగులు బీజేపీ నేతల లాగులు పగలగొట్టాలె ఉద్యోగ బదిలీల్లో ఎఫెక్ట్ అయినవారు 58వేలు వారిలో ఇంకా ఉద్యోగంలో చేరనిది 57 మందే దీన్ని పట్టుకుని బీజేపీ వాళ్లు ఉద్యమం చేస్తరట! వాళ్లకు సామాజిక బాధ్యత అనేది ఉన్న
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార ఆర్భాటాలు.. అమిత్షా, నడ్డా, ఇతర పెద్దల ప్రగల్భాలు ఉన్న సమస్యలు తీర్చలే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలే అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సమయం.
చిక్కడపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఆదివ
బీజేపీ ఎంపీలకు సత్తా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుకు కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించేలా చూడాలి. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ప్రభుత్వ హామీ ఏమైంది. బీజేపీ ఎంపీలు కాళే�
ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందేల శ్రీరాములు యాదవ్ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ�
బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ హుస్నాబాద్, జనవరి 22: దళితబంధు కోసం వచ్చే రాష్ట్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాటలు హేయం ఆయన వ్యాఖ్యలు జోక్ ఆఫ్ ద ఇయర్ టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సుల్తాన్బజార్/హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ లీడర్ల
నాలుగు హెలికాప్టర్లు పెడతాం తెలంగాణతో ఎందులో మీ పోటీ? మా రాష్ట్రంలో ప్రగతి లేకుంటే.. మీ అధికారులు ఎందుకొస్తున్నారు? ఎందుకు అధ్యయనం చేస్తున్నారు? రవీంద్రభారతిలో చర్చిద్దాం సిద్ధమా? బీజేపీ నేతలకు వినోద్క
Vinod kumar | బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. చర్చకు మేం రెడీ. రవీంద్రభారతికి రండి తేల్చుకుందామని బీజేపీకి సవాల్ విసిరారు.