బేగంపేట్ : అభివృద్థి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగ నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ పార్టీ కార్యకర్�
హైదరాబాద్: క్యూన్యూస్ చానల్ యూట్యూబ్లో నిర్వహించిన ఓ పబ్లిక్ పోల్లో తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన చెందారు. ఇలాంటివి చూసినప్పుడే తాను ప్ర�
ధాన్యం కొనుగోలు గురించి వాస్తవాలేమిటో మాట్లాడేందుకు ప్రభుత్వ మద్దతుదారులే కానక్కరలేదు. లెక్కలన్నీ కండ్ల ఎదురుగా ఉన్నందున,జరుగుతున్నదేమిటో ఎవరైనా గుర్తించవచ్చు. వానకాలం మొత్తం కొనుగోళ్లు నిరుడు (2020-21) 48.
Kerala | కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( SDPI ) నాయకుడు కేఎస్ షాన్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ హత్య ఘటన
గ్రామాల్లో తిరుగనివ్వం | అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేపడుతామని మాట తప్పిని బీజేపీపై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నేతలు (TMHD) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం ముందు తెలంగాణ మాదిగ హక్కుల దం
చిల్లరకొట్టు షావుకారుల్లా లాభనష్టాల లెక్కలు సామాజిక బాధ్యత మరచి రాష్ర్టాలపై కేంద్రం నెపం రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న బీజేపీ నేతలు మీరు రైతు రాబందులు.. మేము రైతు బంధువులం బీజేపోళ్లు ముంచెటోళ్లే తప్ప
దేశాన్ని రావణ కాష్టంగా మారుస్తరు రాష్ట్రంలో సామరస్యాన్ని చెడగొడుతరు తెలంగాణ మేధావులు ఆలోచించాలి ఆర్థికంగా దేశంలోనే తెలంగాణ నంబర్ 1 ఐదెకరాలున్న రైతు ఈ రోజు కోటీశ్వరుడు కండ్ల మంటతోనే సమస్యను సృష్టించి�
Minister KTR | తెలంగాణ బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులంటే తమ సర్కారుకు చాలా గౌరవం అన్నట్టుగా మాట్లాడారు. కానీ బీజేపీ నేతల ప్రవర్తన మరోలా ఉంది. గత�
రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర న
TRS Maha Dharna | రాజకీయాలు పక్కన పెడితే.. రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్ను మించిన పార్టీనే లేదు. మేం యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా కొట్లాడుతాం. దేనికి