Minister Satyavathi Rathod | దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలపై నేతలపైగిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అభివృద్ధి గురించి తెలుసుకొని ‘నడ్డా’ మాట్లాడాలి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ డ్రైనేజీలైన్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం బంజారాహిల్స్,జనవరి 6: రాష్ట్రంలో ఏడేండ్లుగా జరుగు�
70 కోట్ల మంది యువతను మోసం చేసింది ప్రధానికి పంజాబ్లో సరైన గుణపాఠం: గజ్జెల ఖైరతాబాద్, జనవరి 6: 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే దేశంలో నిరుద్యోగ సమస్య ప్రారంభమైందని తెలంగాణ ప్రజా సంఘాల
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు, జనవరి 6: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ నాయకులు ఆడుతున్న డ్రామాలను కట్టిపెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం కందుకూరు మండలం దన్నారం
తాగుబోతులని కించపరిస్తే ఊరుకోం రైతుల బాగు బీజేపీకి ఇష్టం లేదా? ఎన్సీఆర్బీ కంటే ఆంధ్రా సంఘాలు గొప్పవా? రైతులకు రూ.50 వేల కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే మద్యంపై ఎక్కువ ఆదాయం పొందుతున్నది బీజేపీ రాష్ర్టాల
కంటోన్మెంట్లో బరితెగిస్తున్న బీజేపీ నాయకులు గతంలో పూర్తయిన పనులకు శిలాఫలకాల ఏర్పాటుకు బీజేపీ యత్నం అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు గులాబీ నేతలపై దాడులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సికింద్రాబాద్, జనవరి
బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే బీజేపీ నాయకులు కండ్లు లేని కబోదులుగా వ్యవహరిస్తు అభివృద్ధి జరగటం లేదని చెప్పడం విడ్డూరమని మాజీ వైస్ చైర
బడంగ్పేట : బీజేపీ పార్టీ విధానాలు నచ్చక టీఆర్ఎస్ పార్టీలో చేరిన మీర్పేట కార్పొరేటర్ నంద కుమార్ ఇంటి పై కాషాయ మూకలు కోడి గుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడారు. బీజేపీ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధ�
బేగంపేట్ : అభివృద్థి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగ నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ పార్టీ కార్యకర్�
హైదరాబాద్: క్యూన్యూస్ చానల్ యూట్యూబ్లో నిర్వహించిన ఓ పబ్లిక్ పోల్లో తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన చెందారు. ఇలాంటివి చూసినప్పుడే తాను ప్ర�
ధాన్యం కొనుగోలు గురించి వాస్తవాలేమిటో మాట్లాడేందుకు ప్రభుత్వ మద్దతుదారులే కానక్కరలేదు. లెక్కలన్నీ కండ్ల ఎదురుగా ఉన్నందున,జరుగుతున్నదేమిటో ఎవరైనా గుర్తించవచ్చు. వానకాలం మొత్తం కొనుగోళ్లు నిరుడు (2020-21) 48.
Kerala | కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( SDPI ) నాయకుడు కేఎస్ షాన్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ హత్య ఘటన
గ్రామాల్లో తిరుగనివ్వం | అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేపడుతామని మాట తప్పిని బీజేపీపై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నేతలు (TMHD) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం ముందు తెలంగాణ మాదిగ హక్కుల దం