ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్.. గాంధారి : రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అవాస్తవాలు మానుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నార�
చండీగఢ్: కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ లైవ్ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానిక గుడికి వెళ్లిన బీజేపీ నేతలను రైతులు చుట్టుముట్టి నిర్బంధించారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామంలో శు�
హద్దుమీరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు హరీశ్పై అవాకులు, చవాకులు కేసీఆర్పైనా దురుసు మాటలు ఎన్నిక వేళ బీజేపీ నేతల పైత్యం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఏ రాజకీయ పార్టీ అయినా.. ఎన్నికలు వస్తే చేసింది, చే�
మంత్రి ఎర్రబెల్లి | వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ధర్నాలు, నిరసనలు చేస్తామన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కి సిగ్గుందా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
Telangana | తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రం చేత ప్రకటన చేయించాలి.. అంత వరకు దీక్ష చేయాల
MP Sushmita Dev | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మిత దేవ్పై త్రిపురలో శుక్రవారం దాడి జరిగింది. ఆమెను కారును ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుల పనేనని టీఎంసీ నాయకులు పేర్కొన్నారు. ఈ దాడిలో సుష్మిత దేవ్
హుజూరాబాద్ : హూజూరాబాద్లో కారుజోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు �
దేశభక్తులమని నిత్యం చెప్పుకునే బీజేపీ నాయకులు జాతీయ జెండాకు వందనం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం నిర్మల్లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఈ నిర్వాకం చ
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుండ్రు బీజేపీ నాయకులపై కడియం శ్రీహరి ఫైర్ స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 13: తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని మాజీ ఉప �