బీజేపీ ఎంపీలకు సత్తా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుకు కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించేలా చూడాలి. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ప్రభుత్వ హామీ ఏమైంది. బీజేపీ ఎంపీలు కాళే�
ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందేల శ్రీరాములు యాదవ్ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ�
బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ హుస్నాబాద్, జనవరి 22: దళితబంధు కోసం వచ్చే రాష్ట్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాటలు హేయం ఆయన వ్యాఖ్యలు జోక్ ఆఫ్ ద ఇయర్ టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సుల్తాన్బజార్/హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ లీడర్ల
నాలుగు హెలికాప్టర్లు పెడతాం తెలంగాణతో ఎందులో మీ పోటీ? మా రాష్ట్రంలో ప్రగతి లేకుంటే.. మీ అధికారులు ఎందుకొస్తున్నారు? ఎందుకు అధ్యయనం చేస్తున్నారు? రవీంద్రభారతిలో చర్చిద్దాం సిద్ధమా? బీజేపీ నేతలకు వినోద్క
Vinod kumar | బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. చర్చకు మేం రెడీ. రవీంద్రభారతికి రండి తేల్చుకుందామని బీజేపీకి సవాల్ విసిరారు.
Minister Errabelli Fire | టూరిస్టులుగా రాష్ట్రానికి వస్తున్న ప్లరిస్టులు అవగాహన లేమితో ఫూలిష్ గా మాట్లాడటం మానుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మధ్య వలస పక్షుల్లా రాష్ట్ర�
బీజేపీ నేతల వరుస రాకపై చీఫ్ విప్ వినయ్భాస్కర్ ఎద్దేవా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన అంశాలు నెరవేర్చాలి హిమంత కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీ జైల్లో పెట్టిందన్న దాస్యం హనుమకొండ చౌరస్తా, జనవరి 9: బీజ
Mlc Gutha | బీజేపీ పార్టీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ కేంద్ర నాయకత్వం మూకుమ్మడి రాజకీయ దుష్ప్రచారం చేస్తుండటాన్ని తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని తెలంగాణ శాసనమండలి మాజ
Minister Satyavati Rathod | బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి సీఎం కేసీఆర్ను విమర్శించడానికి కొంచెమైనా సిగ్గుండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు.