హుజురాబాద్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టీఆర్ ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గొడిశాల పావని గౌడ్ వాహనంపై బీజేపీ పార్టీ కి చెందిన నాయకులు బుధవారం సాయంత్రం హుజురాబాద�
ప్రతిపక్షాలపై కడియం ఫైర్ స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేక.. త మ ఉనికిని కా పాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత�
ఒక్కో అంతస్థుకు రూ.2 లక్షలు డిమాండ్ సొంత పార్టీ కార్యకర్తకు కార్పొరేటర్ తనయుడి వేధింపులు అక్రమమని ఆయనే ఫిర్యాదు..చివరకు బేరసారాలు అడిక్మెట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆగడాలు ఓటేసినా.. పార్టీ కోసం �
విధులకు వెళ్లిన స్పెషల్ బ్రాంచి పోలీసు అధికారి బాపురెడ్డిపై దాడి బూతులు తిడుతూ, గల్లాపట్టుకొని తోసివేత చిరిగిన అంగి, బైక్ ధ్వంసం వీణవంక, ఆగస్టు 23: విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ బ్రాంచి ఏఎస్సైపై బీజేపీ న�
ఎన్ని యాత్రలు చేసినా వారికి అధికారం కల్ల మిషన్ భగీరథను కేంద్రమే ప్రశంసించింది ఎంపీ అరవింద్ చెత్త మాటలు మానుకోవాలి పీయూసీ చైర్మన్ ఏ జీవన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 22 ( నమస్తే తెలంగాణ ): బీజేపీ అంటే బిగ్
బడంగ్పేట: అల్మాస్గూడ బీజేపీ కార్పొరేటర్స్ కుటుంబ సభ్యులు పరస్పర దాడులు చేసుకున్నారు. గత కొంత కాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు బోనాల సందర్భంగా బహిర్గతం అయ్యాయి. వివరాల ప్రకారం..బోనాల పండుగకు ప్లేక�
మండలానికి 30 లక్షల వరకు ఖర్చు ప్రచారానికి జనం కోసం పాకులాట అసహనంతో మాట్లాడుతున్న ఈటల పరిహాసాస్పదంగా పాదయాత్ర హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని మాజీ మంత్ర
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండ�