తమిళనాడులో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తం 13 మంది కీలక నేతలు ఆ పార్టీని వీడారు. బుధవారం వారు బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేలో చేరారు. వీరంతా చెన్నై పశ్చిమ ప్రాంతానికి చెందిన బీజేపీ ఐటీ వ
Big setback for BJP | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తూ కుటిల రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తమిళనాడులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 13 మంది కీలక నేతలు ఇవాళ గుడ్బై
ఎన్నికలంటే పోటాపోటీగా ఉంటాయి. అభ్యర్థుల ఎత్తులు.. పై ఎత్తులు కనిపిస్తాయి. కానీ వార్ వన్ సైడ్ అనుకుంటే....ప్రతిపక్షాలు డీలా పడితే.. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ నామమాత్రంగా కనిపిస్తోంది
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. దీంతో పార్టీ మ
నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు నమస్తే తెలంగాణ దినపత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులకు నిప్పుపె
బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవా రం ఆయన వర్ని, రుద్రూర్, చందూరు, మోస్రా మండలాల్లో కొనసాగుతున్న అభి�
“వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇచ్చి పంటలను కాపాడుతున్నది మా సర్కారే. కరంటు కోతలంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట అయినా ఎండిందా?” అని అటవీ, పర్యావరణ,
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం పునాదులు తవ్వుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూల్చుతాం, పేల్చుతాం అంటూ అరాచకానికి ఒడిగడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆ�
బీజేపీ నాయకుడి కుటుంబానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. మామునూరుకు చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్కు అర్జీ పెట్టుకున్నాడు.
రాష్ట్రంలో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కొన్ని సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ర