బీఆర్ఎస్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు.
సీపీఐ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈనెల 27న మండలంలోని తుంగపహాడ్లో పార్టీ జెండాను ఆవిష్కరించడానికి వచ్చిన సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంపై బీజేపీ నాయకులు దాడి చేశారు.
సొంత గడ్డపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో ఈ నెల 15న జరిగిన ప్రజా సంగ్రామ సభ అట్టర్ ఫ్లాప్తో పరాభవాన్ని మూటగ�
Rahul Gandhi | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను భారత్ జోడో యాత్ర పేరుతో
Kazipet Rail Coach factory :తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విఫ�
‘దేశంలోని సగానికి పైగా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాం. ప్రతీ ఇద్దరు భారతీయుల్లో ఒకరి మద్దతు మాకే ఉన్నది’ అంటూ పొద్దున లేచింది మొదలు.. బీజేపీ నేతలు గప్పాలు కొట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది.
తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. నూతన రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా పాలిస్తున్న పరిపాలనాదక్షుడు కేసీఆర్.
వేలాది మంది ప్రజల సమస్యను తీర్చేందుకు 118జీవో తీసుకొస్తే బీజేపీ నాయకులు దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా
బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్ల
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�