కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ సంస్థ భూములను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పోరాటం చేయాలని.. దొంగ దీక్షలతో పబ్బం గడుపుతూ ప్రజల
కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్లీ తప్పుడు ప్రచారంతో వస్తున్నారని, ప్రతిపక్షాలను నమ్మితే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Randeep Surjewala | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge)ను హత్య (murder) చేసేందుకు బీజేపీ (BJP) కుట్ర పన్నుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా (Randeep Surjewala ) ఆరోపించారు.
అదో కంపెనీ. ముంబై కేంద్రంగా పనిచేస్తుందట. యజమాని ఎవరో కూడా సరిగ్గా తెలియదు. కనీసం అధికారిక వెబ్సైట్ కూడా లేదు. 2021కి ముందు రెండు ఆయిల్ ట్యాంకర్లు కూడా లేని ఆ కంపెనీ.. ప్రస్తుతం రూ.13 వేల కోట్ల విలువైన చమురు న
రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడేది బ్రోకర్ పార్టీ బీజేపీ నేతలవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో బుధవా�
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన తీసుకొచ్చిన విధానాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని విజన్తో అభివృద్ధి చేస్తుంట�
దేశం తిరోగమనంవైపు వెళ్లా లా.. ఆధునిక ప్రపంచంతో పోటీపడి పురోగమనంవైపు వెళ్లాలా అన్నది మనముందున్న ప్రశ్న అని, 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్కు పరీక్ష అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
బీజేపీ నాయకుల మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోవొద్దని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని బీఆర్ఎస�
తరోడ బ్రిడ్జి విషయాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలోని తరోడ బ్రిడ్జి ప్రకృతి వైపరీత్�
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ఈసారి ఏకంగా చరిత్ర పాఠాలపై తమ పెత్తనం చాటడానికి అనేక మార్పులకు సిద్ధమైంది. క్రీ.పూ. 2500 ఏండ్లనుంచి నేటిదాకా భారతద�
గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ, వరంగల్లో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే ప్రయత్నాలు చేసింది. ఎప్పుడూ పోలీసులు అనుమతి ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి, ఈసారి �
BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున బీజేపీ నేతల అత్యుత్సాహం ప్రదర్శించారని.. ఇదే వాట్సాప్ యూనివర్సిటీ తెలివి అంటూ నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. రాష్ట్రానికి చెం�