TASMAC scam | తమిళనాడు (Tamil Nadu) లో మద్యం కుంభకోణం (liquor scandal) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మద్యం కుంభకోణాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
BJP Leaders Kicks Man | హోలీ సందర్భంగా ఒక వ్యక్తి పట్ల బీజేపీ నేత అనుచితంగా ప్రవర్తించాడు. రంగు పూసి కాళ్లకు మొక్కిన వ్యక్తిని కాలితో తన్నాడు. పైగా తన ఆశీర్వాదమని సమర్థించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైర
సీఎం రేవంత్రెడ్డితో బీజేపీ ముఖ్య నేతల రహస్య మంతనాలు నిజమేనా..? రెండు పార్టీల స్నేహ ‘హస్తం’ కండువాలు మార్చుకునేంతలా బలపడిందా..? కేంద్రం తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూనే రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఆకర్ష్' పేరి�
Muppa Gangareddy | పసుపు బోర్డు తెచ్చామని గప్పాలు కొడుతున్న బీజేపీ నాయకులు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రశ్నించారు.
Holi Milan | హోలీ పండుగ (Holi festival) ను పురస్కరించుకుని ఢిల్లీ బీజేపీ నేతలు (BJP leaders) హోలీ మిలాన్ (Holi Milan) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయం (BJP office) లో ఈ కార్యక్రమం జరిగింది. ఢిల్లీ బీజేపీకి చెందిన ముఖ్య నాయకు�
Minister Ponnam | పట్టపద్రుల ఎమ్మెల్సీగా(Mlc elections) అంజిరెడ్డి గెలుపొందడం పట్ల హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు.
BJP | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తో ఆనందం వ్యక్తo చేశార�
BJP leaders' Fight | బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో చొక్కా కాలర్లు పట్టుకుని కొట్టుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎదుటే ఒకరి చెంపలు మరొకరు వాయించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం�
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, గతంలో దీనికోసం ఆ పార్టీ పోరాడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. నేడు అదే పార్టీ బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని, ఆపా�
Election Campaign | నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణం చందూర్, మోస్రా మండలాల్లో బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. షాలిమార్బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తా(50)ను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం బుధవారం ఎంపిక చేసింది. �
PHC Centre | ఆదిలాబాద్ జిల్లా కన్నేపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వినోద్ కుమార్ శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్ , బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు.
రాష్ట్రంలో అడుగడుగునా నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొన్నాళ్లుగా ప్రజలకు శాంతి లేదు.. భద్రత అసలే లేదనే వాదన వినిపిస్తున్నది. వరుస వైఫల్యాలు, ఆరోపణలు చూస్తుంటే ‘ఈ పోలీసు వ్యవస్థకు ఏమైంది?’
కొందరు బీజేపీ నేతల వ్యవహారశైలి ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నవారు రాజకీయంగా అధికారపక్షమైన కాంగ్రెస్తో పోరాడాల్సి ఉం టుంది. ఇందుకు భిన్నంగా కొందరు నేతలు బీఆర్ఎస్ మీద తరుచూ