ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను వందపడకలకు అప్గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్
Minister Sabitha Indrareddy | కేసీఆర్ పాలనను చూసి ప్రజలు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్
రంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న జిల్లా మరింత ప్రగతిని సాధించేలా రాష్ట్ర సర్కార్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కేబినెట్ �
ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వరద
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం మన కండ్ల ముందు కదలాడుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలోనూ భారీ ఎత్తున వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. సాధారణం కంటే ఏకంగా 65శాతం అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒకవంత
నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ �
Good News | రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గుడ్న్యూస్ తెలిపింది . కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy ) వెల్లడ�
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గురువారం సైతం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కందుకూరు మండల కేంద్రంలో జర�
Minister Sabita Indra Reddy | తెలంగాణలో రైతాంగానికి అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పని చేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొని, నివాళులు అర్పించారు.
విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం (Cabinet sub committee) భేటీ అయింది. హైదరాబాద్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు క�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్, గట్టుపల్లి గ్రామాల్లో రూ. 18 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పను
విద్యాశాఖపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్ల�