ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, సేవల్ని మరింత చేరువ చేస్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో కార్పొరేట్కు దీటుగా హాస్పిటళ్లను తీర్చిదిద్దడమే కాకుండా, కొత్తగా మెడికల్�
మూసీ వెంట మంచిరేవుల నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర రూ. 10 వేల కోట్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఎన్నో ఏండ్ల పోడు భూముల రైతుల కల సాకారమవుతున్నది. నేడు అర్హులైన గిరిజన రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పోడు రై�
పురాతన కాలం నాటి, పాడుబడ్డ మెట్ల బావులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించడానికి శ్రీకారం చుడుతుంది. గత ప్రభుత్వాలలో నిరాదరణకు గురైన పురాతన కోనేరు, మెట్లబావులను ప్రభుత్వం భావితరాలకు అందించేందుకు సమ
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధిపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. గత తొమ్మిదేండ్లలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదని, కేంద్రీయ విద్యాల�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఆదివారం తెలంగాణ మంచినీళ్ల పండుగ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగింది. కందుకూరు మండలంలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర విద్య�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో 19న నిర్వహిస్తున్న హరితోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలను నాటనున్నారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25వేల
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాలు సంబురంగా సాగాయి. సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ప్రగతి నివేదికను చదివారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మే�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో గ్రేటర్ హైదరాబాద్ ‘ప్రపంచ స్థాయి నగరం’గా మారుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్న�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల స్వర్ణయుగం నడుస్తున్నదని, తెలంగాణలో ఆంజనేయ స్వామి గుడిలేని ఊరు ఉండదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని గడప ఉండదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధుల ఆలోచన, అధికారుల కష్టం వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో నంబర్వన్గా నిలిచిందని స్ప�
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్తో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మంత్ర�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉన్నదని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబిత
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అద్భుత విజయాన్ని సాధించింది. తెలంగాణ ఏర్పడే నాటికి మన ప్రాంతంలో గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు కరెంటు కోతలు, పవర్ హాలీడేలను విధించేవారు. హైదరాబాద్లో ప్రతిరోజూ 2