సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా ఒకేరో జు 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న నిర్వహించ�
గ్రేటర్ నలువైపులా నాలుగు మెగా గ్రంథాలయాలను త్వర లో ఏర్పాటు చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ బషీర్బాగ్లో శుక్రవారం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ కార్యాలయాన్న�
కార్పొరేట్ను తలదన్నేలా గురుకుల ఫలితాలు రాష్ట్ర ఫ్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాలలు ఇంటర్లో 92 శాతం ఫలితాలతో కార్పొరేట్ కళాశాలల తలదన్నేలా సత్తా చాటాయి. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్
వరుస చేరికలతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతున్నదని.. మరోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్డీతండా, దయాలగు�
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర సర్కార్కు రెండు కండ్ల వంటివి.. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన జాతీయ పురస్కారాలే �
దేశంలో రాజకీయంగా ప్రధాని మోదీని ఢీకొట్టే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్కే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అంబానీలకు దేశ ప్రజల ఆస్తిని దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదని.. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ
Minister Sabitha | ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలనుకోవడం వారి దివాళా కోరు రాజకీయ విధానాలకు నిదర్శనమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha) ఆరోపించారు.