బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పక్షాల విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
పూర్తిస్థాయి అంధత్వ నివారణలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో దశ కంటివెలుగు కార్యక్రమం గ్రేటర్ వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. శిబిరంలో ముఖ్యంగా వయస్సు మీదపడిన వృద్ధులు, క�
జిల్లాలోని కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద విహార యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రంగారెడ్డి జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.42 కోట్ల 96 లక్షలు మంజూరు అయ్యాయని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటీ 70లక్షల నిధులతో నిర్మించిన నూతన ప్రాథమికోన్�