minister sabita indra reddy | గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. రాజ్ భవన్లో జరిగే ఈ భేటీలో ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలం చల్లవోణికుంట ,మెల్లవోయ్ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
సీఎం కేసీఆర్ మాట తప్పని నాయకుడని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
గిరిజనులకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచినందుకు సోమవారం వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలోని తుంకిమెట్లలో
Minister Sabita Indra Reddy | ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువుల�
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 5న అవార్డుల అందజేత హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 50 మంది టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలకు మొత్తం 81 మంది ఉపాధ్యాయు�
ఆర్కేపురం, ఆగస్టు 2 : గ్రీన్హిల్స్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయసహాకారాలు అందిస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీ
సీఎం కేసీఆర్ కృషి, ఆలోచన మేరకే ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లాలశ్రీ గార్డెన్లో దివంగత పి.ఇంద్రారెడ్
భవిష్యత్తులో సరస్వతీ నిలయంగా మహేశ్వరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో రూ.కోటి వ్యయంతో డిగ్రీ కళాశాల భవన నిర
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సిలబస్ను అప్డేట్ చేస్తూ ఆయా పోటీ పరీక్షలకు అవసర�
హైదరాబాద్ : పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గానికి ఏం చేశానని తన
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా ప�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర �