బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు గులాబీ గూటికి వస్తుంటే ఆ పార్టీల నాయకుల గుండెలు గుబేల్ మంటున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కరంటు కోతలు తప్పవని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్నికలప్పడు ప్రజలకు మాయ మాటలు చెప్పడానికి వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని, తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి గడపకూ అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తుక్కుగ�
మహేశ్వరం గడ్డపై గులాబీ జెండాను ఎగురవేస్తామని జడ్పీటీసీ సభ్యుడు బొక్క జంగారెడ్డి తెలిపారు. దాసర్లపల్లి, మాదాపూరు గ్రామాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. కార్యకర్తల సమావేశం నిర్వహి�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో బీఫామ్లు అందజేశారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ
బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు బాటలు వేయాలని, పార్టీ శ్రేణులే నా బలం, బలగమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల మాదిరిగా ఇష్టానుసారంగా మాట్లాడితే అభివృద్ధి కుంటుపడుతుందని చ�
ప్రణాళికాబద్ధంగా నియోజక వర్గం అభివృద్ధి పరుస్తున్నామని, తుక్కుగూడను మరో హైటెక్ సిటీగా మార్చబోతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని తుక్కుగూడ, రావిరాల�
మహానగర శివారు ప్రజల దాహార్తికి శాశ్వత విముక్తి లభించింది. శరవేగంగా విస్తరిస్తున్న మహా నగరంలో ప్రజలకు జలమండలి సమృద్ధిగా నీరందిస్తున్నది. ఫేజ్ -1 కింద 193 గ్రామాలకు రూ.750 కోట్లు ఖర్చు పెట్టి 164 రిజర్వాయర్లు, 1571
ఢిల్లీ పార్టీలు మన రాష్ర్టానికి అవసరమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
విద్యారంగంలో తెలంగాణను యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు అనేక నిధులు కేటాయిస్తున్నారని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.