ఎడ్ల బండ్ల ఊరేగింపులు, రైతన్నల ఆనందోత్సాహాలు, రైతు వేదికల్లో కోలాహలం, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులతో సహపంక్తి భోజనాలు.. ఇది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో కనిపించిన వాతావరణం. తెలంగాణ దశాబ్ది
‘బీఆర్ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగింది. ఈ గడ్డపై మా పార్టీకి ఎదురేలేదు. రాబోయే ఎన్నికల్లో మాకు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం ఖాయం.’ అని అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. గత యాసంగిలో వడ్లను కొనబోమని కేంద్రం కొర్రీలు పెట్టినా.. అన్నదాతను తామే ఆదుకుంటామని చెప్పి చివరి గింజ వరకు కొనుగోలు చేసింద�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ అంబేద్కర్ అందరివాడని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల�
ప్రతిపక్ష పార్టీ నాయకుల అబద్ధపు మాటలు నమ్మి బతుకులు ఆగం చేసుకోవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ముస్లింలకు రంజాన్ గిఫ
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో రుక్మారెడ
బాసరలో పునర్నిర్మించే ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో దేవాదాయ శ�
తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం వస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం న్యూపోచంపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్ర
అడవుల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దహెగాం మండలం లగ్గామ శివారు
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని, దీంతో హైడల్ పవర్ ఉత్పత్తికి కూడా అనుకూలమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సమాజ శ్రేయస్సే సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబదేవి ఆలయం వద్ద సంత్ సేవాలాల్ 28
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కు న్యాయం జరిగేలా విధంగా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగుల మాదిరిగా తమకు పేస్కేల్ను అమలు చేయాలని కోరుతూ ఆ సంఘ�