తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉన్నదని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర రాష్�
ఏడు పదుల వయసులోనూ అలుపెరుగని బాటసారి. నిర్మల్ నుంచి కదిలి మహా పాపహరేశ్వర ఆలయం వరకు దాదాపు 25 కిలోమీటర్లు ఏకధాటిగా నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మంత్రి అల్లోల. పాదయాత్రలో భాగంగా ఆయనకు వాడవాడలా, ఊర�
రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు, సన్మార్గంలో నడిపించేందుకు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి ఉద్బోధించారు. సీతాఫల్మండి డివిజన్ శ్రీన�
వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి ఉపా
పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇం�
నిర్మల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివారులో రూ.35 లక్�
దేశంలోనే అత్యధికంగా జీవాల పెంపు మన రాష్ట్రంలోనే ఉన్నదని, అందులో వనపర్తి జిల్లా ముందంజలో నిలిచిందని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో ప�
ప్రజల భాగస్వామ్యం, సమిష్టి బాధ్యతతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సోమవారం ప్రపంచ పర్య�
ప్రకృతితో మమేకమై మనుగడ సాగించడం భారతీయ సంస్కృతిలో భాగమని అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సనత్నగర్లోని కాలుష్య నియంత్రణ మండలి క�
హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రికార్డు సాధించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో మానవ ప్రయత్నమని చెప్పారు. దీని �
వచ్చే జూలై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం అమలు చేస్తున్నట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం అరణ్య భవన్లో జల, వాయు, శబ్దకాలుష్య నియంత్రణ- నివారణ, బయో మెడికల్ వేస
ఎస్సీల సముద్ధరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రూ.60 వేల కోట్లు వెచ్చించినట్టు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా వచ్చే ఎనిమిదేండ్లలో 17 లక్షల కుటుం�