ఆదిలాబాద్ : శ్రీరామ నవమి(Sri Rama Navam) సందర్భంగా ఆదిలాబాద్(Adilabad) పట్టణంలో గురువారం శ్రీరాముని శోభాయాత్ర(Shobhayatra) ఉత్సాహంగా, వైభవంగా కొనసాగింది. జోగు రామన్న యువసేన ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో నిర్వహించిన శోభాయాత్రను ఎమ్మెల్యే జోగు రామన్న((Mla Jogu Ramanna) ,గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి ప్రారంభించారు.