దిలాబాద్ నియోజకవర్గం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరారు. సోమవారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పర్యటించగా ఆయనకు స�
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు అందిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి �
శంలోని వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న అక్కడి ప్రజలకు ఫించన్ రూ.2016, రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు.
దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్తోపాటు అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు ఓ దివ్యాంగుడు పేర్కొన్నాడు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆ�
కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని అసమర్థ నాయకుడు బీజేపీ ఎంపీ సోయం బాపురావు అని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కేఆర్కే, పిట్టలవాడ
ప్రజల నుంచి బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మిమోస పోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఎన్నికల వేళ విమర్శలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజే�
నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న చరిత్ర కలిగిన బీజేపీకి, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న భావనలో ఉన్న కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల�
ఆదిలాబాద్, నిర్మల్జిల్లాలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.