ఆదిలాబాద్ జిల్లా బోథ్ రైతువేదికలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. బోథ్, సొనాల మండలాల పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సమస్యలను పట్టించుకోక పోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో మొట్ట మొదటిసారిగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినుల సమక్షంలో ఎస
ఆదిలాబాద్ జిల్లా రైతులకు వానకాలం సాగు కలిసొచ్చినట్లు కనపించడం లేదు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోగా.. చేతికొచ్చిన దిగుబడులు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
National Integration | హైదరాబాద్లో నవంబర్ 8,9వ, తేదీలలో నిర్వహించనున్న మూడవ జాతీయ సమైక్యత సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా రైతులు పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పత్తి కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కాగా.. మొదటి రోజు నుంచే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం ఏకంగా చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇరిగేషన్ అధికారుల ను
ఆదిలాబాద్ జిల్లా సొనాల, బేల జాతీయ రహదారిని సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు దిగ్బంధించారు. బేల మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యం�
అధికారంలోకి వస్తే మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. రబీ సీజన్(2024-25)లో వడ్లు అమ్మగా, ఎప్పుడెప్పుడు డబ్బులిస్తారోనంటూ రైత�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి పంట ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. జైనథ్, భోరజ్, బేల మండలాల్లో భారీ వర్షం పడింది. చేలు, రహదారులు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వరి, మక్క, స�
గుట్టుచప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం సమంజసం కాదని, రైతులకు భయపడే అతి తక్కువ మంది రైతులతో కలిసి ప్రారంభించి అన్నదాతలను అవమానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
అటవీ అధికారుల బెదిరింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గొట్టిపటార్కు చెందిన వాగ్మారే గౌతం(29) రోజూలాగే శుక్రవారం తన చేను సమీ