నిల్వలు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా..ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల విక్రయానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ఇండ్లు, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో పంటలు నిల్వ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాం ఆదివాసీ గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేశాయి. ఇండ్ల నిర్మాణాలు రూప్ లేవల్ వరకు పూర్తయి నెలలు గడుస్తున్నా బిల�
Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ , జైనథ్ మార్కెట్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు తీరని నష్టం జరిగింది.
కరీంనగర్లో ఈ నెల 3న పీఎంజే జ్యువెల్లరీలో జరిగిన దోపిడీ ఘటన రోజుకో నలుపు తిరుగుతున్నది. నెల రోజులుగా రెక్కీ నిర్వహించి.. దోపిడీకి పాల్పడినట్టుగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
Narnoor Mandal | నీతి అయోగ్ కార్యక్రమంలో భాగంగా నార్నూర్ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగు చేసిన మక్క కొనుగోళ్లు నిలిచిపోయాయి. 18 వేల ఎకరాల్లో మక్క సాగవగా.. 5.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు �
వేలాదిమందికి ఉపాధి కల్పించడంతోపాటు సిమెంట్ రంగానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో మూతపడిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తిరిగి ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నా కేంద్ర
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగింది. బుధవారం బస్సులు రోడ్లపైకి రాలేదు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కార్మికులు సమ్మెక
ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగిలో పండించిన జొన్నలను అమ్ముకోవడానికి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. పంట చేతికొచ్చిన కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆద�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బస్డిపోపై సర్కారు చిన్నచూపు చూస్తున్నది. మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో 1993 మార్చి 13న బస్డిపోను �