Mahankali Jatara | చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం శ్రీ కనక దుర్గా దేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో మహంకాళీ అమ్మవారి జాతర ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
రానున్న 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన(డీ లిమిటేషన్) చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలపై జోరుగా చర్చ సాగుతున్నది. రాష్ట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్ట్లపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూసింది. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించగా, ఆయా వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కావడం బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల ఫలితమని మాజీమంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన ఆదిలాబాద్ జిల్లా తాంసి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ
‘కాంగ్రెస్ సర్కారు ఎకరాకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు యాడికి సరిపోతాయి. మాకున్న మొత్తం భూమికి డబ్బులు వస్తాయని ఆశిస్తే.. ఎకరం భూమికి వేసి ఊరుకున్నారు.
అక్షరాల రూ.3.24,234 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం శానసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్.. అంకెల గారడే తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా లేదన్న అభిప్రాయాలు �
ఆదిలాబాద్ జిల్లాలో పండుగల వేళ ప్రజలు వంట గ్యా స్కు ఇబ్బందులు పడుతున్నారు. పిండి వంటలతోపాటు రుచికరమైన భోజనం చేసుకొనేవారికి గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. మూడో రోజైన సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు.
ఆదిలాబాద్ పట్టణవాసులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు బారులుదీరారు.
Gas Problems | జిల్లా కేంద్రంలో రెండో రోజు వంటగ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని తిరుపల్లి రోడ్ లో గల విమల్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు.