వేలాదిమందికి ఉపాధి కల్పించడంతోపాటు సిమెంట్ రంగానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో మూతపడిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తిరిగి ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నా కేంద్ర
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగింది. బుధవారం బస్సులు రోడ్లపైకి రాలేదు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కార్మికులు సమ్మెక
ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగిలో పండించిన జొన్నలను అమ్ముకోవడానికి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. పంట చేతికొచ్చిన కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆద�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బస్డిపోపై సర్కారు చిన్నచూపు చూస్తున్నది. మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో 1993 మార్చి 13న బస్డిపోను �
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం జిల్లాలో అధికంగా 40.8 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భానుడు భగ భగ మండుతుండడంతో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటనే ప్రజలు జంకుతున్నారు.
ఎకరం వ్యవసాయ భూమి కోసం వ్యక్తిని హత్య చేసిన కేసులో తండ్రీకొడుకులకు జీవిత ఖైదుపాటు ఒకొక్కరికి రూ.1000 చొప్పున రూ.2 వేల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్రావు తీర్పు వెలువరిచినట
Mahankali Jatara | చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం శ్రీ కనక దుర్గా దేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో మహంకాళీ అమ్మవారి జాతర ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
రానున్న 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన(డీ లిమిటేషన్) చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలపై జోరుగా చర్చ సాగుతున్నది. రాష్ట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్ట్లపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూసింది. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించగా, ఆయా వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కావడం బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల ఫలితమని మాజీమంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన ఆదిలాబాద్ జిల్లా తాంసి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ