అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోకంటి సురేశ్ (43) తనకున్న మూడెకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకు�
సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని చనాక-కొరాట ప్రాజెక్టు నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత�
యూరియా కోసం రైతులు సొసైటీల వద్దకు పరుగులు తీస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గజగజ వణికించే చలిలో బారులుతీరుతున్నారు. పొద్దంతా క్యూలో నిరీక్షించినా యూరియా బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖమ్�
రంగు మారిన సోయాను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
Khandev Jatara | పుష్య మాసాన్ని పుష్య పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లో తోడసం వంశీయులు మహాపూజలతో శ్రీ శ్రీ శ్రీ ఖాందేవ్ జాతర అత్యంత వైభవంగా ప్రారంభించారు.
రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనబాట పట్టింది. రైతుల పంట దిగుబడులు కొనకపోవడంపై శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధ
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. పంట సేకరణ లక్ష్యం పూర్తయిందనే కారణంతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ఆందోళన ఫలితంగా సోమవారం నుంచ