ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని సబ్ మారెట్లో జొన్న విక్రయంలో జాప్యం జరుగుతున్నదని రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. 25 రోజులుగా మారెట్ యార్డులో పడిగాపులు గాస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ పూర్�
పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆరుగురు అధికారులను ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువాలు, పూలమాలలతో సతరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ �
ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు దిగ్బంధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 72 ప్రభుత్వ స్థలంలో 400 కుటుంబాలు 20 ఏండ్లుగా నివాసం ఉంట
జొన్న పంటను విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డును మూడు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించారు.
‘జొన్నలను ఆదిలాబాద్ జిల్లా తాంసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. నా భార్యాపిల్లలను చూసి పది రోజులు అవుతున్నది.
Tragedy | జిల్లాలోని బేల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బెతం సాయిదీప్ పెనుగంగా వాగులో స్నానం చేస్తూ నానమ్మ, బంధువులు చూస్తుండగానే నీటి గుంతలోకి జారుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొజ్జాన్గూడ గిరిజన గ్రామంలో 15 బోర్లు అడుగంటిపోయాయి. దీంతో భగీరథ నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా జొన్న రైతులను వరుస కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. మార్కెట్ యార్డుల్లో పంట విక్రయానికి పడిగాపులు కాస్తున్న రైతులు అమ్మకానికి హమాలీ చార్జీలు అధికంగా చెల్లించాల్సి వస్తున్నద�
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాప్రి గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన తోటికోడళ్లు ఎల్మా పుష్పతబాయి(70), ఎల్మా సుశీలబాయి(63)లు మృతి చెందారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న (52), గోపాల్నగర్కు చెందిన సాత్వె శంకర్ (50) శనివారం వడదె�
జొన్నలు విక్రయించేందుకు గోస పడుతున్న రైతులను పట్టించుకోరా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ దంచికొట్టింది. నిప్పుల కుంపటిని తలపించిం ది. గడిచిన ఐదారు రోజులుగా భానుడు భగభగ మండుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జాతీయ జనాభా గణన (సెన్సెస్) సర్వేలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా గురువారం తన ఛాంబర్లో ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్' (డిజిటల్ పద్ధతిలో స్వయం నమోదు) ప్రక్రియను పూర్తి చేశారు.