ఆదిలాబాద్ పట్టణవాసులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు బారులుదీరారు.
Gas Problems | జిల్లా కేంద్రంలో రెండో రోజు వంటగ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని తిరుపల్లి రోడ్ లో గల విమల్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు.
ఆదిలాబాద్ జిల్లాలో చాలా వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే వంతెనల వద్ద కూడా వాగులు, వంకలు మలుపులు సూచించే సూచీ బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయ
రోజురోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర ఏకంగా రూ.60 పెరగడంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. అ
రైతుబంధు పథకాన్ని విమర్శించే నైతిక హకు సీఎం రేవంత్రెడ్డికి లేదని, పేదవారి ఇండ్లు కూల్చడమే కాకుండా రైతు సంక్షేమ పథకాన్ని కూడా మాయం చేస్తుండు అని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో ఇటీవల ఇండస్ట్రీయల్ పార్కు సర్వే, ఎయిర్పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు బోథ్ ఎమ్మెల్యే అ�
మూత్రపిండాల్లో సాధారణంగా పది మిల్లీమీటర్ల పరిమాణంలోపు రాళ్లు ఏర్పడుతుంటాయి.. కానీ, ఓ బాలుడి మూత్రపిండంలో ఏకంగా 200 గ్రాముల(6 సెంటీ మీటర్ల) రాయి ఉండగా దానిని వైద్యులు తొలగించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల విషయంలో వైద్యఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆదిలాబాద్ జిల్ల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో 60కి పైగా ప్రైవేటు వైద్యశాలలున్న
ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ చివరివారంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ 11 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి పంటను మద్దతు ధరతో క్వింటాల్కు రూ.8010తో సేకరించింది.