ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను చిగురింప చేస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 5.91 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఏటా జూన్ మొదటి వారంలో రై
రైతన్నలు ఆత్మహత్య చేసుకొని కుటుంబాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర�
KTR | కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. మీరు ప్రకటించిన బోనస్ ఎక్కడ పోయిందని అడగాలి. మీరు హామీ ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలి. మీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్�
KTR | రైతు పాండురంగ్ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి నాతోపాటు మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, రాథోడ్, జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను బీఆర్�
KTR | ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామం రైతు నుగూరే పాండురంగ్ (48) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పాండురంగ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అ
ప్రజలు శుద్ధమైన నీటిని తాగడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం బజార్హత్నూర్ మండలంలోని గులాబ్ తండాలో బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనం�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 11 గంటలకు సిరికొండ మండలం పొన్న గ్రామానికి చేరుకుంటారు. పొ
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలవ్యాప్తంగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మండల కన్వీనర్ అల్లూరి �
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో ముందస్తుగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఎమ్మెల్యేకు గజమాల వేసి డీజేతో స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప�