Inter Exams | ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి గణేష్ కుమార్ జాదవ్అ ధ్యాపకులకు సూచించారు.
ప్రభుత్వం మారిన తర్వాత రైతులను కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సర్కారు నిర్లక్ష్యం అన్నదాతకు పెను శాపంగా మారింది. అన్ని పంటల కోతలు మొదలైనా కొనే దిక్కులేక రైతన్న అల్లాడిపోతున్నాడు.
BC Bandu Success | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో బంద్ విజయవంతమయింది.
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన కళారులు, చేతి వృత్తిదారులకు చేయూతనందిస్తామని మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు గిరిజనుల ఉపాధికి చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను రియల్ వ్యాపారులు, అక్రమార్కులు, అధికారులు కలిసి కొల్లగొడుతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఇతర ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడానికి యత్నించిన వారిపై పో�
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. 62 వేల ఎకరాల్లో సాగు కాగా.. పంట చేతికొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినగా.. రైతు లు నష్టపోవాల్సి వచ్చింది. కాత దశలో ఉండగా వర్షాల వల
Adilabad | జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం లో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ.10.50 కోట్లు మంజూరు చేయించినట్టు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.
ఆదిలాబాద్లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల లడాయి జోరందుకున్నది. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు చెబుతున్న అధికారులు పంచాయతీల పరిధిలోని ఏ ఒక్కరు లేని వర్గాలకు రిజర్వేషన్లు ఎల