ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆర్ఎంపీలు, పీఎంపీలను గుప్పిట్లో పెట్టుకొని వైద్యంతో వ్యాపారం చేస్తున్నాయి. వాళ్ల రిఫరెన్స్తో ఆసుపత్రికి వచ్చే రోగి చెల్లించే బిల్లులో
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు శనివారం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలో �
ఆదిలాబాద్ జిల్లాలో పత్తిరైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకునేందుకు సిరిసిల్ల నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జిల్లా సరిహద్దు మండలమైన కమ్మర్పల్లి వద్ద మాజీమంత�
ఆదిలాబాద్ జిల్లాలోని రైతుల సమస్యలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ �
గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండాగారాలు అని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ రైతువేదికలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. బోథ్, సొనాల మండలాల పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సమస్యలను పట్టించుకోక పోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో మొట్ట మొదటిసారిగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినుల సమక్షంలో ఎస
ఆదిలాబాద్ జిల్లా రైతులకు వానకాలం సాగు కలిసొచ్చినట్లు కనపించడం లేదు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోగా.. చేతికొచ్చిన దిగుబడులు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
National Integration | హైదరాబాద్లో నవంబర్ 8,9వ, తేదీలలో నిర్వహించనున్న మూడవ జాతీయ సమైక్యత సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా రైతులు పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పత్తి కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కాగా.. మొదటి రోజు నుంచే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం ఏకంగా చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్నది.