ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)- 2026 ముసాయిదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సర్కు ముందు 23,39,191 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితా
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం పల్లి(బీ) గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ (48) తనకున
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం అందిం చే పంట నష్టపరిహారం పరిహాసంగా మారింది. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు అన్నదాతను అపార నష్టానికి గురిచేశాయి. వాగులు, వంక లు పొంగ ప్రవహించడంతోపా�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో
తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి ఆత్రం గంగామణి మంగళవారం కిడ్నాప్కు గురైన ఘటనలో జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి ఆరు గంటల్లోనే చిన్నారిని సురక్షితంగా గుర్తించి
ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ (సివిల్-వైమానిక దళ సంయుక్త విమానాశ్రయం) నిర్మాణానికి సం బంధించిన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, శాఖల సమన్వయ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి �
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. మంగళవారం కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్�
రాష్ట్రంలో ఎల్నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు సమన్వయంతో సమస్యను ఎదుర్కొందామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అన్నారు. సోమవారం ఆద�
చిత్రంలో కనిపిస్తున్న భవనం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పశువైద్యశాల భవనం. దీనిని దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించారు. ఈ భవనం కూలడానికి సిద్ధంగా ఉన్నది. వర్షానికి గదులు ఊరుస్తున్నాయి. కూలకు�
ఆదిలాబాద్ జిల్లాలో వానలు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా, భూగర్భజలాలు పెరగడం లేదు. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా వాన జాడలేకపోవడంతో ఎండకాలం మేలో భూగర్భ జలమట్టం 9.78 మీటర్లు ఉండగా జూన్లో మరింత పడ
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొండలు, గుట్టలు, అభయారణ్యాలు దాటి జలాన్ని తెచ్చుకుంటున్నారు. కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి చెలిమల నుంచి నీటిని తోడుకుంటున్నారు
ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్�