సాగు కలిసిరాక.. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. మావల సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్
ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించా రు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్�
BRS Protest | రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందజేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారొకో నిర్వహించారు.
‘మా ప్రభుత్వం మళ్ల వస్తదో లేదో తెలియదు..నేను గెలుస్తానో లేదో కూడా తెలియదు. ఒకవేళ గెలిచినా..మా పార్టీ గెలుస్తదో లేదో తెలియదు..అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వను’ అంటూ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర ఎక్సై�
భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినడమే గాక పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో చోటుచేసుకున్నది.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని గు�
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సో�
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం పొలాల అమావాస్య కనుల పండువగా కొనసాగింది. తాంసి మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు కలిసి ఎద్దుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభిం�
DEO Yadaiah | విద్యార్థులకు నాణ్యమైన, సులభమైన విద్యను అందించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు.