ఆదిలాబాద్ జిల్లాలో చాలా వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే వంతెనల వద్ద కూడా వాగులు, వంకలు మలుపులు సూచించే సూచీ బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయ
రోజురోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర ఏకంగా రూ.60 పెరగడంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. అ
రైతుబంధు పథకాన్ని విమర్శించే నైతిక హకు సీఎం రేవంత్రెడ్డికి లేదని, పేదవారి ఇండ్లు కూల్చడమే కాకుండా రైతు సంక్షేమ పథకాన్ని కూడా మాయం చేస్తుండు అని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో ఇటీవల ఇండస్ట్రీయల్ పార్కు సర్వే, ఎయిర్పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు బోథ్ ఎమ్మెల్యే అ�
మూత్రపిండాల్లో సాధారణంగా పది మిల్లీమీటర్ల పరిమాణంలోపు రాళ్లు ఏర్పడుతుంటాయి.. కానీ, ఓ బాలుడి మూత్రపిండంలో ఏకంగా 200 గ్రాముల(6 సెంటీ మీటర్ల) రాయి ఉండగా దానిని వైద్యులు తొలగించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల విషయంలో వైద్యఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆదిలాబాద్ జిల్ల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో 60కి పైగా ప్రైవేటు వైద్యశాలలున్న
ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ చివరివారంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ 11 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి పంటను మద్దతు ధరతో క్వింటాల్కు రూ.8010తో సేకరించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి మామిడి, వరి, మక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన
కేంద్ర ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వా రా రైతుల వద్ద నిల్వ ఉన్న, లేట్ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తి పంటను చివరి పంట వరకు కొనుగోలు చేయించడంలో బీజేపీకి సంబంధించ�