KTR | ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామం రైతు నుగూరే పాండురంగ్ (48) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పాండురంగ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అ
ప్రజలు శుద్ధమైన నీటిని తాగడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం బజార్హత్నూర్ మండలంలోని గులాబ్ తండాలో బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనం�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 11 గంటలకు సిరికొండ మండలం పొన్న గ్రామానికి చేరుకుంటారు. పొ
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలవ్యాప్తంగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మండల కన్వీనర్ అల్లూరి �
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో ముందస్తుగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఎమ్మెల్యేకు గజమాల వేసి డీజేతో స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప�
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణానికి చెందిన విద్యావంతుడు, కవి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్కు అరుదైన గౌరవం లభించింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ తెలుగు మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలో ఆయన ర
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 60 గడపలు, 150 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని స్థానికులు ఆందోళన చెంద�
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని సబ్ మారెట్లో జొన్న విక్రయంలో జాప్యం జరుగుతున్నదని రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. 25 రోజులుగా మారెట్ యార్డులో పడిగాపులు గాస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ పూర్�