‘కాంగ్రెస్ సర్కారు ఎకరాకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు యాడికి సరిపోతాయి. మాకున్న మొత్తం భూమికి డబ్బులు వస్తాయని ఆశిస్తే.. ఎకరం భూమికి వేసి ఊరుకున్నారు.
అక్షరాల రూ.3.24,234 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం శానసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్.. అంకెల గారడే తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా లేదన్న అభిప్రాయాలు �
ఆదిలాబాద్ జిల్లాలో పండుగల వేళ ప్రజలు వంట గ్యా స్కు ఇబ్బందులు పడుతున్నారు. పిండి వంటలతోపాటు రుచికరమైన భోజనం చేసుకొనేవారికి గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. మూడో రోజైన సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు.
ఆదిలాబాద్ పట్టణవాసులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు బారులుదీరారు.
Gas Problems | జిల్లా కేంద్రంలో రెండో రోజు వంటగ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని తిరుపల్లి రోడ్ లో గల విమల్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు.
ఆదిలాబాద్ జిల్లాలో చాలా వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే వంతెనల వద్ద కూడా వాగులు, వంకలు మలుపులు సూచించే సూచీ బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయ
రోజురోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర ఏకంగా రూ.60 పెరగడంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. అ