ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణానికి చెందిన విద్యావంతుడు, కవి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్కు అరుదైన గౌరవం లభించింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ తెలుగు మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలో ఆయన ర
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 60 గడపలు, 150 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని స్థానికులు ఆందోళన చెంద�
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని సబ్ మారెట్లో జొన్న విక్రయంలో జాప్యం జరుగుతున్నదని రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. 25 రోజులుగా మారెట్ యార్డులో పడిగాపులు గాస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ పూర్�
పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆరుగురు అధికారులను ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువాలు, పూలమాలలతో సతరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ �
ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు దిగ్బంధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 72 ప్రభుత్వ స్థలంలో 400 కుటుంబాలు 20 ఏండ్లుగా నివాసం ఉంట
జొన్న పంటను విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డును మూడు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించారు.
‘జొన్నలను ఆదిలాబాద్ జిల్లా తాంసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. నా భార్యాపిల్లలను చూసి పది రోజులు అవుతున్నది.
Tragedy | జిల్లాలోని బేల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బెతం సాయిదీప్ పెనుగంగా వాగులో స్నానం చేస్తూ నానమ్మ, బంధువులు చూస్తుండగానే నీటి గుంతలోకి జారుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొజ్జాన్గూడ గిరిజన గ్రామంలో 15 బోర్లు అడుగంటిపోయాయి. దీంతో భగీరథ నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా జొన్న రైతులను వరుస కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. మార్కెట్ యార్డుల్లో పంట విక్రయానికి పడిగాపులు కాస్తున్న రైతులు అమ్మకానికి హమాలీ చార్జీలు అధికంగా చెల్లించాల్సి వస్తున్నద�
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాప్రి గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన తోటికోడళ్లు ఎల్మా పుష్పతబాయి(70), ఎల్మా సుశీలబాయి(63)లు మృతి చెందారు.