ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ(సర్) నెమ్మదిగా కొనసాగుతున్నది. దీనిపై పట్టణాలు, గ్రామాల్లో అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. జూన్ 25వ తేదీన ప్రక్రియ ప్రారంభం కాగా జూలై 24వ తేదీ వ
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరతతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో బీజేపీ సెగలు పుట్టిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున�
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి-44కు కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు.
నిర్మల్ జిల్లా వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28(నేటి) నుంచి మూడు రోజులపాటు 0 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొంద�
కాలపరీక్షకు ఎక్కువగా గురయ్యేది కర్షకులే! ఆ కాలం విసిరే సవాళ్లను అధిగమించేదీ వాళ్లే!! సాగుబడిలో నిత్య విద్యార్థి రైతు. స్వేదాన్ని నమ్ముకునే.. సేద్యంలో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. ఆదిలాబాద్ జిల్లాకు
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తారు. 10 ఎకరాల పైగా ఉన్న గిరిజన రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు వర్షాధారంగా పంటలు పండించడం, ఒకే పంటను ఎంచుకోవడంతో ఎక్కువ నష్టాలు చవిచూస్తు
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను చిగురింప చేస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 5.91 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఏటా జూన్ మొదటి వారంలో రై
రైతన్నలు ఆత్మహత్య చేసుకొని కుటుంబాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర�
KTR | కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. మీరు ప్రకటించిన బోనస్ ఎక్కడ పోయిందని అడగాలి. మీరు హామీ ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలి. మీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్�
KTR | రైతు పాండురంగ్ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి నాతోపాటు మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, రాథోడ్, జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను బీఆర్�
KTR | ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామం రైతు నుగూరే పాండురంగ్ (48) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పాండురంగ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అ
ప్రజలు శుద్ధమైన నీటిని తాగడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం బజార్హత్నూర్ మండలంలోని గులాబ్ తండాలో బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనం�