మూడు రోజులుగా కురిసిన వర్షానికి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గోదావరి, పెన్గంగ నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుల్లోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతున్నది. చేలల్లో నీరు నిల్వడ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన జూపల్లి కృష్ణారావుకు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో పెను సవాల్ ఎదురుకానుంది.
ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే ల సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి అగౌరవం ఎదురైంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి
పేదలకు సన్నబియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలు అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. వర్షాకాలం నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మలేషియా జైలు నుంచి మరో ముగ్గురికి విముక్తి లభించింది. ఆరుగురు బాధితుల్లో గతంలో ముగ్గురు విడుదలై స్వదేశానికి రాగా, సోమవారం మరో ముగ్గురు యువకులు సొంతూర్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగల బాలింతల గదిలో ఆదివారం ప్రమాదవశత్తు సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. పక్కనే ఉన్న రెండు రోజుల పసికందు తలకు గాయమైంది.
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్కర్న�
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించాలని సర్కారు నిర్ణయించగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. సరిప�
‘ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం’ బాగుపడవనే నానుడి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకెక్కినట్టు లేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా యావత్ తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకోవడానికే కాంగ్రెస్ సర్కార్ క
ఆదిలాబాద్ జిల్లాలో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారు అధికారు లు చర్యల ఫలితంగా ఉపాధిని కోల్పోవాల్సి వస్తుంది.