Babu Jagjivan Ram | అణగారిన కులాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్ అని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య పేర్కొన్నారు.
Suicide | మండలకేంద్రానికి చెందిన సుకుల్ తరుణ్ సింగ్ (23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం బజార్ హత్నూర్ మండలంలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సాగు ఆశాజనకంగా ఉన్నా ఎరువుల కొరత వేధిస్తున్నది. ఈ సీజన్లో 5.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను అమలు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు బుధవారం వినూ త్న నిరసన చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకున్నది. వానకాలం సీజన్ ప్రారంభం కాగా రైతులు విత్తనాలు వేసి 20 నుంచి 25 రోజులు కావస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలకు జలకళ ఉట్టిపడుతున్నది. స్థానికంగా వర్షం కురుస్తుండడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలపాతాలు పోటెత్తుతున్నాయి. కుంటాల జలపాతంలోకి కడెం నుంచి వరద నీరు ఉధ�
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేకుండా పోయాడని, వెంటనే సమస్య పరిష్కరించాలని భట్టుపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో
మూడు రోజులుగా కురిసిన వర్షానికి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గోదావరి, పెన్గంగ నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుల్లోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతున్నది. చేలల్లో నీరు నిల్వడ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన జూపల్లి కృష్ణారావుకు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో పెను సవాల్ ఎదురుకానుంది.
ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే ల సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి అగౌరవం ఎదురైంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి
పేదలకు సన్నబియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలు అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. వర్షాకాలం నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మలేషియా జైలు నుంచి మరో ముగ్గురికి విముక్తి లభించింది. ఆరుగురు బాధితుల్లో గతంలో ముగ్గురు విడుదలై స్వదేశానికి రాగా, సోమవారం మరో ముగ్గురు యువకులు సొంతూర్