నిర్మల్ టౌన్, మే 22 : సమసమాజ అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో భాగ్యరెడ్డి వర్మ జయంతి నిర్వహించార�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మన ఊరు- మన బడిలో అభివృద్ధి పనులకు భూమి పూజ జైనథ్, మే 22: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబా�
డీఈవో రవీందర్ రెడ్డి ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల తనిఖీ నిర్మల్ అర్బన్, మే 22 : పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డీఈవో రవీంద
ఉట్నూర్, మే 22 : నేటి నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని పూలాజీబాబా విద్యాసంస్థ, బాలికల ఆశ్రమ, బాలుర జిల్లా పరిషత్, క్రీడా �
ఉట్నూర్ రూరల్, మే 22: ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతుండడంతో కూలీలకు ఉపాధి లభిస్తున్నది. వేసవిలో కూలీ దొరకని సమయంలో ఉపాధి పనుల ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతున్నది. దూరప్రాంతాలకు వల�
ఆసిఫాబాద్ జిల్లాలో 167 చెరువుల పరిధిలో కొత్త మత్స్యపారిశ్రామిక సొసైటీల ఏర్పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు రిజర్వు ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారుల�
కోచింగ్ తీసుకుంటున్న 400 మంది అభ్యర్థులు గ్రూప్-1 వంద మంది.. పోలీస్కు 300 మంది.. వాట్సాప్ గ్రూపుల్లో విద్య, ఉద్యోగ సమాచారం తర్ఫీదుతోపాటు రూ.5 వేల సాయం జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం భారతదేశ చర్రిత�
జావెలిన్త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన కోటపల్లివాసి పోలియోను జయించి.. వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్లో విజేతగా నిలిచి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్యేల ప్రశంసలు కోటపల్లి, మే 2
మంచిర్యాలలోని పలు వార్డుల్లో సుందరంగా నిర్మాణాలు నమూనా, త్రీడీ ప్రింట్లు ఖరారు ఇప్పటికే పనులు ప్రారంభం శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు మంచిర్యాల టౌన్, మే 21 : పట్టణ ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేంద
నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం క్రమేనా అంతరించిపోతున్న ప్రాణకోటి జీవనశైలి మార్చుకోకుంటే మనుగడ ప్రశ్నార్థకమేనంటున్న పర్యావరణ వేత్తలు మంచిర్యాల, మే 21, నమస్తే తెలంగాణ : భూగోళంపై ఉన్న వివిధ జీవుల మధ్యన ఉన�