ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న (52), గోపాల్నగర్కు చెందిన సాత్వె శంకర్ (50) శనివారం వడదె�
జొన్నలు విక్రయించేందుకు గోస పడుతున్న రైతులను పట్టించుకోరా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ దంచికొట్టింది. నిప్పుల కుంపటిని తలపించిం ది. గడిచిన ఐదారు రోజులుగా భానుడు భగభగ మండుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జాతీయ జనాభా గణన (సెన్సెస్) సర్వేలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా గురువారం తన ఛాంబర్లో ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్' (డిజిటల్ పద్ధతిలో స్వయం నమోదు) ప్రక్రియను పూర్తి చేశారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కంట గ్రామం-చందా గ్రామానికి వెళ్లే రహదారి సమీప ప్రాంతాల్లో ఎరువుల నిల్వ, విక్రయాలపై దాడులు నిర్వహించి నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నట్లు జైనథ్ సీఐ శ్రావణ్ తెలిపా
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ విద్యుత్ సబ్స్టేషన్ను సోమవారం టెంబి గ్రామస్తులు ముట్టడించారు. ఈ సందర్భంగా టెంబి సర్పంచ్ రాంరెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులుగా టెంబి, మంజారం తండా, ధర్మపురి,
ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనస�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ఎంపీ గొడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అనంతరం అడిగామ(బీ) గ్రామ�
2026-27 సీజన్కు సంబంధించి మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.63 లక్షల మంది రైతులు ఉండగా.. వానకాలంలో పత్తి, సోయా, కంది, మక్క పండిస్తారు.
నిల్వలు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా..ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల విక్రయానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ఇండ్లు, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో పంటలు నిల్వ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాం ఆదివాసీ గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేశాయి. ఇండ్ల నిర్మాణాలు రూప్ లేవల్ వరకు పూర్తయి నెలలు గడుస్తున్నా బిల�
Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ , జైనథ్ మార్కెట్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు తీరని నష్టం జరిగింది.