ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ.10.50 కోట్లు మంజూరు చేయించినట్టు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.
ఆదిలాబాద్లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల లడాయి జోరందుకున్నది. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు చెబుతున్న అధికారులు పంచాయతీల పరిధిలోని ఏ ఒక్కరు లేని వర్గాలకు రిజర్వేషన్లు ఎల
సాగు కలిసిరాక.. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. మావల సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్
ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించా రు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్�
BRS Protest | రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందజేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారొకో నిర్వహించారు.
‘మా ప్రభుత్వం మళ్ల వస్తదో లేదో తెలియదు..నేను గెలుస్తానో లేదో కూడా తెలియదు. ఒకవేళ గెలిచినా..మా పార్టీ గెలుస్తదో లేదో తెలియదు..అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వను’ అంటూ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర ఎక్సై�
భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినడమే గాక పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో చోటుచేసుకున్నది.