ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవికోసం పట్టుబడుతుండగా, తాజాగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ �
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొ నుగోళ్లు నేటి(శనివారం)తో ముగియనున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన సంచుల రవాణాలో జాప్యం, గన్నీ బ్యా గుల కొరత, వర్షాల కారణంగా పలుమా ర్లు కొనుగోళ్లలో అంతరాయం కలిగింది.
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం ప్రారంభానికి ముందే వర్షాలు పడుతుండడంతో అధికారులు జొన్నల కొనుగోళ్లను వేగవంతం చేశారు. మరో వారం రోజుల్లో రైతులు జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభించనుండగా పంటను విక్రయానికి తీస�
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పలు సమస్యలపై కలెక్టర్కు వినతులు అందజేశారు.
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు విలాస్ గాదేవార్ అన్నారు. సోమవారం పట్ట�
ఆదిలాబాద్ జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వ్యవస్థను పటిష్ట పర్చాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(పర్సనల్) అనిల్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయా
జొన్న రైతులు పంటను విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 మార్కెట్లలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో సేకరిస్తున్నది.
ట్రాన్స్జెండర్ల సమస్యల గురించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ అధికారి మిల్కా అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో గురువారం ట్రాన్స్జెండర�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నామమాత్రంగా మారుతున్నాయి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోగా, ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన మహాలక్ష్మీ పథకం ప్రచ