సాగులో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు రుణాల మంజూరు, రుణ పరిమితి విషయంలో సరిగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1.47 లక్షల మంది పట్టా పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన
బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు కళకళలాడిన గ్రామ పంచాయతీలు.. ప్రస్తుతం పట్టించుకునే నాథులు లేక అస్తవ్యస్తంగా మారాయి. పాలకవర్గాలు లేక పాలన పడకేయగా, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువై సమస్యల్లో చిక్కుకొని కొట్ట
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మంత్రి పదవి ‘కాక’ రేపుతున్నది. అధికార పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలుండగా.. అందులో ముగ్గురు మంచిర్యాల జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించడం.. ఆ ముగ్గురూ మంత్రి పదవి రే�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శ్రీ విద్య(23) పౌష్టికాహార లోపం కారణంగా మహిళా దినోత్సవం రోజే మరణించింది. ప్రసవ సమయంలో ఆసుపత్రిలో చేరిన మహిళ..
ఆదిలాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ఆదిలోనే హంసపాదుగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినా ప్రహసనంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలని స్వయంగా డీలర్లు
సాధారణంగా తమ ఇంట్లో పెళ్లి ఉంటే బంధువులు, గ్రామస్థులకు పెండ్లికార్డులు పంచుతూ ఆహ్వానిస్తారు. కానీ.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు మాత్రం తమ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం ఈదరుగాలులతో కూడిన వానతో నేరడిగొండ, తాంసి, తదితర మండలాల్లో చేతికందిన జొన్న, మక్క, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది.
ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో ‘పోలీసు మీ కోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతివారం ఒకో గ్రామంలో నిర్వహిస్తామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు సాయం చేయలేదని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన రైతు చిట్టె పాపయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పెట్టుబడి సాయం
ఆదిలాబాద్ జిల్లా మత్తడి ప్రాజెక్టు కాల్వల నిర్వహణ అధ్వానంగా మారింది. ఈ ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద 8,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల్లో చెత్తాచెదారం, ఎండిన మొక్కలు పేరుకుపోవడంతో ఆయకట్టుకు నీరు అందడం లేదు.
ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భజలాలు అండగంటిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాంసి మండలం కప్పర్లకు చెందిన రైతు పోగుల అశోక్ 1.5 ఎకరాల్లో జొన్న సాగు చేశాడు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రెండు బోరుబావుల్లో నీ�
Dharna | ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కొమరం భీం కాలనీవాసులకు గృహ జ్యోతి పథకంలో కరెంటు మీటర్లు మంజూరు చేయాలని కాలనీవాసులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలో పల్లెల్లో తాగునీటి సమస్యలు గిరిజనులను వెంటాడుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం నిర్వహణ సరిగ్గా లేక తాగునీరు అందక గ్రామీణులు తిప్పలు పడుతున్న�
అప్పులబాధతో రాష్ట్రంలో శుక్రవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పత్తి పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చేదారి లేక ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.