పహల్గాం దాడికి ప్రతికారంగా భారత ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ సిందూర్పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంబురాలు నిర్వహిస్తున్నారు. సైన్యం పనితీరు, పరాక్రమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక భారత సైన�
Adilabad | ఆదిలాబాద్ జిల్లా రైతులు పంటను విక్రయించడానికి మార్కెట్ యార్డులో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమ ఇంట్లో శుభకార్యాలకు కూడా దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జీ చంద్రశేఖర్రెడ్డి నియమితులయ్యారు. గవర్నర్ ఆమోదంతో ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది.
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృత్యువాత పడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42) సీఆర్టీగా జొడేఘాట్లో విధులు నిర్వహిస్తున్నాడు. బ�
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషంకు చెందిన బోరెకర్ సౌజన్య(13) నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. సౌజన్య కొన్ని రోజులుగా రక్తహీనతతో బాధపడుతున్నది.