Students, Minister KTR, MLA Camp Office, BRS, Minister Kalvakuntla Taraka Rama Rao, Minister KTRs Birthday Was Celebrated In Every City Of The Telangana
రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జిల్లాకేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మ�
ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. నర్సంపేట బార్
ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. తన నివాసం, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికా�
యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మ న్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయ యాదవుల హకుల పోరాట సమితి ఆ�
దేశంలో 60 కోట్ల జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదని, బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు. శుక్రవారం స్థ�
పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 67 మ�
‘పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలర్.. చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో అవినీతి పనులు చేస్తుండు.. మహానేతల పేర్లు చెబుతూ తనకు తాను గొప్పోడిగా ఫీలవుతున్నాడు.. గొప్పోళ్ల పేర్లు చెబితే పెద్ద మనిషివి �
రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భువనగిరి మున్సిపాలిటీ, మండలానికి చెందిన 124
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు నిజాం పాలన కింద ఉన్న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో మారుమూల గ్రామంగా జహీరాబాద్ ఉండేది. దీంతో జహీరాబాద్కు అన్నిరంగా�
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. గతేడాది కాలంలో జీహెచ్ఎంసీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.ఆరు కోట్ల న�