Boinapalli Vinod Kumar | ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను(MLA Camp Office) గొప్ప ఆలోచనలతో నిర్మించాం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapalli Vinod Kumar) అన
మునుగోడు నియోజకవర్గంలో ఇక నుంచి బెల్ట్ షాపులు ఉండవని నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, �
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సూర్యాపేట అభివృద్ధిని కొనసాగించాలని, అలాగే పెన్షనర్ల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని రిటైర్డ్ ఉద్య
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సర్వసాధారణమని, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ల్బీనగర్ ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందిన దేవిరెడ్డి సుధీర్రెడ్డికి నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలు సామాజిక సంఘాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలిపి సన�
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్షం రోజుల నుంచి పాలేరులోని ప్రతి గ్రామం నుంచి కందాళకు మద్దతు పెరుగుతుండడంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు సైతం అదే తోవ పడుతున్నారు. అందులో
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బా లుర ఉన్నత పా
గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం(రేపు) దేవరకొండలో ని ర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పా ట్లు సాగుతున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సమీపంలో నాలుగు వైపుల నుంచి వచ్చే ప్రజలకు అంద�
రాబోయే ఎన్నికల్లో పాలేరులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని సాయిగణేష్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60వ డివిజన్ రామన్నపేట కాల�
మెదక్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన నా యకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీలకు �
‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. పేదల మేలు కోసం రాష్ట్ర సర్కారు అమ లు చేస్తున్న పథకాలకు మెచ్చే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప�
Minister Vemula | ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నిర్మాణాలు సీఎం కేసీఆర్ మదిలోంచి పుట్టిన వినూత్న ఆలోచన అని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్న�
హనుమకొండలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి పేరుతో గూండాయిజానికి దిగారు. బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టి.. రాళ్లు, కట్టెలతో దాడి చేసి