తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు భారీ�
సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వెటర్నరీ కళాశాలను మంజూరు చేస్తే దానిని కొడంగల్కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చూస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ యువజన, �
సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సూర్య నమసారాల పోటీల విజేతలను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్రావు అభినందించారు. సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో �
తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్, చేగొమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ అరెస్ట్ను ఖండిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరికి అక్రమ అరెస్టులే నిదర్శనమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మ
ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పూజలు చేసి మొదటి సారి అడుగుపెట్టారు. ఉ�
ఎమ్మెల్యేలు అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అన్ని హంగులతో నూతన భవనాలు నిర్మించగా.. ఎన్నికల వరక�
సూర్యాపేట మున్సిపాలిటీలో ధర్మ గెలిచిందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. మున్సిపాల్టీలో చైర్పర్సన్, వైస్ చైర్మన్పై విపక్షాలు పెట్టిన ఆవిశ్వాసం వీగి పోవడంతో స్థానిక ఎమ్మెల్య�
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సుస్థిర ప్రజాస్వామ్యాన్ని ఒక ఓటుతోనే సాధించుకోగలమని, అలాంటి ఓటరు డే ను మనందరం పండుగలా నిర్వహించుకోవడం హర్షణీయమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
కరీంనగర్లో ఈనెల 24న జరిగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
ఎగువన సాగర్ డ్యాం డెడ్ స్టోరేజీకి వచ్చినందున జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పాత కాలువ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల ఆయకట్టుకు ఒకటి.. రెండు తడులకు తప్ప సాగునీరు సరఫరా చేయలేమని రాష్ట్ర రెవెన్య�