బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ఇప్ప ట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగగా, జనవరి 3న ఫలితాలు విడుదలయ్యాయి.
‘నన్ను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిపించండి.. గెలిచిన తెల్లారే ఇక్కడనే ముగ్గు పోసి ఇల్లు కడతా అన్నడు.. లోకల్లోనే అందుబాటులో ఉంటా అని మాటలు చెప్పిండు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్పిండ�
తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని, సీఎం రేవంత్రెడ్డికి పాలన చేతగాక.. హామీలను అమలు చేయలేక తుగ్లక్లా ఆలోచిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆరోపి�
ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధి ప్రదాతగా బాబూ జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని ఎమ్
బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరుతున్నానని తీన్మార్ మల్లన్న తప్పుడు వార్తను ప్రసారం చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్య�
మండల కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని మార్చడంతో విభేదాలు భగ్గుమన్నాయి. చాలాకాలంగా ఉన్న గ్రూపు తగాదాలు పార్టీ మండల అధ్యక్షుడి మార్పుతో రోడ్డెక్కాయి.
‘ నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అనవసర ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలంలోన�
రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీజేపీ ప్రజాహిత యాత్రలు చేపట్టిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డుల�
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి కలిశారు. వారిద్దరూ ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లా�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు భారీ�
సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వెటర్నరీ కళాశాలను మంజూరు చేస్తే దానిని కొడంగల్కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చూస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ యువజన, �
సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సూర్య నమసారాల పోటీల విజేతలను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్రావు అభినందించారు. సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో �