కరీంనగర్లో ఈనెల 24న జరిగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
ఎగువన సాగర్ డ్యాం డెడ్ స్టోరేజీకి వచ్చినందున జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పాత కాలువ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల ఆయకట్టుకు ఒకటి.. రెండు తడులకు తప్ప సాగునీరు సరఫరా చేయలేమని రాష్ట్ర రెవెన్య�
హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం గృహప్రవేశం చేశారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి సతీసమేతంగా పాల్గొన్నార�
రాష్ట్రంలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో సైతం అవిశ్వాసం అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా కౌన్సిలర్లు చైర్మన్లు, చైర్పర్సన్లపై తిరుగుబావుటా ఎగరవేస్తారు.
సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు ఓ దినపత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) వచ్చిన కథనంలో వాస్తవం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్�
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, శివ్వంపేట మండలం సీతారాంతండాల్లో ప్రభుత్వం తరఫున క్�
బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం బోథ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంథని నియోజకవర్గంలో బస్సులు లేని గ్రామాలన్నింటికీ బస్సులు వేయాలని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా నడిపించాలని ఆర్టీసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదే�
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝ
నియోజకవర్గ అధివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధు
నియోజకవర్గంలోని బోనకల్లులో ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటు చేయడమే నా లక్ష్యమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) అ