రాష్ట్రంలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో సైతం అవిశ్వాసం అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా కౌన్సిలర్లు చైర్మన్లు, చైర్పర్సన్లపై తిరుగుబావుటా ఎగరవేస్తారు.
సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు ఓ దినపత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) వచ్చిన కథనంలో వాస్తవం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్�
జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, శివ్వంపేట మండలం సీతారాంతండాల్లో ప్రభుత్వం తరఫున క్�
బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం బోథ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంథని నియోజకవర్గంలో బస్సులు లేని గ్రామాలన్నింటికీ బస్సులు వేయాలని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా నడిపించాలని ఆర్టీసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదే�
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝ
నియోజకవర్గ అధివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధు
నియోజకవర్గంలోని బోనకల్లులో ఇందిరమ్మ డెయిరీ ఏర్పాటు చేయడమే నా లక్ష్యమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) అ
Boinapalli Vinod Kumar | ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను(MLA Camp Office) గొప్ప ఆలోచనలతో నిర్మించాం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapalli Vinod Kumar) అన
మునుగోడు నియోజకవర్గంలో ఇక నుంచి బెల్ట్ షాపులు ఉండవని నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, �
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సూర్యాపేట అభివృద్ధిని కొనసాగించాలని, అలాగే పెన్షనర్ల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని రిటైర్డ్ ఉద్య
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సర్వసాధారణమని, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ల్బీనగర్ ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందిన దేవిరెడ్డి సుధీర్రెడ్డికి నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలు సామాజిక సంఘాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలిపి సన�
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్షం రోజుల నుంచి పాలేరులోని ప్రతి గ్రామం నుంచి కందాళకు మద్దతు పెరుగుతుండడంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు సైతం అదే తోవ పడుతున్నారు. అందులో