పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 67 మ�
‘పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలర్.. చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో అవినీతి పనులు చేస్తుండు.. మహానేతల పేర్లు చెబుతూ తనకు తాను గొప్పోడిగా ఫీలవుతున్నాడు.. గొప్పోళ్ల పేర్లు చెబితే పెద్ద మనిషివి �
రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భువనగిరి మున్సిపాలిటీ, మండలానికి చెందిన 124
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు నిజాం పాలన కింద ఉన్న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో మారుమూల గ్రామంగా జహీరాబాద్ ఉండేది. దీంతో జహీరాబాద్కు అన్నిరంగా�
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. గతేడాది కాలంలో జీహెచ్ఎంసీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.ఆరు కోట్ల న�
ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టిన రోజును పురస్కరించుకొని 16 నుంచి 26వ తేదీ వరకు కేసీఆర్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ దాస్యం వి
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన బి.నర్సయ్య క�
హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి పనులు చేయిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు జాప్యం చేయకుండా శరవేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు.