గోల్నాక : అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నఅర్హులైన ప్రతి ఒక్కరిని సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్య�
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 70లక్షలు వెచ్చించి షాద్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే కార�
89 నియోజకవర్గాల్లో అందుబాటులోకి.. మిగిలిన ప్రాంతాల్లో పనులు వేగవంతం హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎ
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం | జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తొలిరోజు సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్న