ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేస్తే క ష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కా ర్యాలయంలో కేటీదొడ్డికి చెందిన బీజేపీ, కాంగ్రెస్�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెసోళ్లు ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. శని�
ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే అభివృద్ధి చేసే వారికి పట్టం కడతారని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కేటీదొడ్డి మండలం రంగాపురం, రంగాపురం తండా, ఇర్కిచేడ�
రాష్ట్ర కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. జోగులాంబ గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరగణంతో హైదరాబాద్లోని తెలంగాణభవన్లో బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ�
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా, ఈ కా
ప్రజల అండే తనకు కొండంత ధైర్యమని, ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అండతోనే 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామని,
తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై సోమ�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి సుప్రీం లో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ గత నెల 24న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నిక చెల్లదంటూ బీజేపీ నాయకు�
కోర్టును తప్పుదోవ పట్టించి, తనపై తప్పుడు కేసు పెట్టిన మాజీ ఎమ్మెల్యే డీకే అరుణపై పరువు నష్టం దావా వేస్తానని బీఆర్ఎస్ గద్వాల జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో తాను సమర�