నియోజకవర్గంలోని ప్రజలంతా తన అన్నదమ్ములతో సమానమని.. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. న్యూటౌన్లోని పార్టీ కార్యాలయంలో సోమవారం 14,15,16,28, 29,30,31, 32,33,34,35,36,45,46,47,4 8,49 వా
బీజేపీ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అని, వారి వెన్నంటి ఉంటానని.. కలిసికట్టుగా బీఆర్ఎస్ను �
పక్క రాష్ర్టాల అభివృద్ధిని తెలంగాణతో పోల్చిచూస్తే ప్రతిపక్షాలకు అభివృద్ధి ఏమిటనేది తెలుస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలంలోని మిట్టదొడ్డిలో సోమవారం ని ర్వహించిన ‘బీఆర�
మండలంలోని వెల్టూరులో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. కార్యక్రమానికి దాదాపు 5వేల మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా పిలవబడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా స్వరూపం మారిపోయింది. తెలంగాణ రా ష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో అమలుచేస్తున్న పథకాలతో ప్రజలందరూ హా యిగా జీవిస్�
ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 24వ వార్డులో రూ.40లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన, రూ.20ల
తెలంగాణలోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో రిలే నిహార
దివ్యాంగులమని ఎవరు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో దివ్యాంగ దినోత్సవ ర
ఎమ్మెల్యే బండ్ల | స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి జాతర) బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ఆ�
CM KCR | గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి