మండలంలోని వెల్టూరులో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. కార్యక్రమానికి దాదాపు 5వేల మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా పిలవబడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా స్వరూపం మారిపోయింది. తెలంగాణ రా ష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో అమలుచేస్తున్న పథకాలతో ప్రజలందరూ హా యిగా జీవిస్�
ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 24వ వార్డులో రూ.40లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన, రూ.20ల
తెలంగాణలోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో రిలే నిహార
దివ్యాంగులమని ఎవరు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో దివ్యాంగ దినోత్సవ ర
ఎమ్మెల్యే బండ్ల | స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి జాతర) బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ఆ�
CM KCR | గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి
కేటీదొడ్డి: ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. కేటీదొడ్డి మండలంలో శుక్రవారం రూ.31లక్షలతో నూతనంగా నిర్మించిన మండల వనరు�
గద్వాల టౌన్: ఆర్మీ త్యాగాలు వెలకట్ట లేనివని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. దేశ ఆర్మీ త్యాగాలను స్మరి స్తూ, ఇండియన్ ఆర్మీ విజయాలను, యువతలో దేశ భక్తి, సమైక్యత భావాన్ని పెంచేందుకు కల్నల్ లక్ష్మణ�
Gadwal Dist | జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.