జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రేవులపల్లి గ్రామంలో ఉన్న జూరాల ప్రాజెక్టు కుడి కాల్వకు బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కనే న�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత సీఎం కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పే ర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవ�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కర్షకుల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ రైతు వేదికల్లో అవగా�
విద్యార్థులు శ్రద్ధగా, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. హెచ్ఎం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధరూరు, ఉప్పేరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 255 మంది వి
నడిగడ్డ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ఆకాంక్ష సీఎం కేసీఆర్ నెరవేర్చారని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం తెలిపారు.
వానకాలం ప్రారంభమవుతున్న తరుణంలో కృష్ణానదికి ప్రవాహం మొదలైంది. జూన్లోనే కృష్ణమ్మకు వరద వస్తుండడంతో నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇరిగేషన్ శాఖ అధికారుల సూచన మేరకు భీమా ఫేజ్ వన్ నెట్టెంపాడు ప్రాజెక్ట�
ఈ ఏడాది వానకాలంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ (సంగంబండ) రిజర్వాయర్, భూత్పూర్�
గద్వాల జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రావడంతో పట్టణమంతా గులాబీ కాంతులీనింది. బీఆర్ఎస్
గద్వాలలో గూడులేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. శనివారం జిల్లా కేంద్రంలో డబుల్బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం మొత్తం 1,275 ఇండ్లు నిర్మించగా.. వాటిలో 771 ఇండ్లకు డ్రా నిర్వహించారు.
నియోజకవర్గంలోని ప్రజలంతా తన అన్నదమ్ములతో సమానమని.. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. న్యూటౌన్లోని పార్టీ కార్యాలయంలో సోమవారం 14,15,16,28, 29,30,31, 32,33,34,35,36,45,46,47,4 8,49 వా
బీజేపీ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అని, వారి వెన్నంటి ఉంటానని.. కలిసికట్టుగా బీఆర్ఎస్ను �
పక్క రాష్ర్టాల అభివృద్ధిని తెలంగాణతో పోల్చిచూస్తే ప్రతిపక్షాలకు అభివృద్ధి ఏమిటనేది తెలుస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలంలోని మిట్టదొడ్డిలో సోమవారం ని ర్వహించిన ‘బీఆర�